E-Paper
Advertisement

CM Jagan : సీఎం జగన్‌ను కలిసిన యువ ఐపీఎస్ ఆఫీసర్లు..

CM Jagan : సీఎం జగన్‌ను కలిసిన యువ ఐపీఎస్ ఆఫీసర్లు..
Advertisement

CM Jagan : తాజాగా శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌ ఆఫీసర్లు సీఎం క్యాంపు కార్యలయానికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసారు. యువ ఐపీఎస్ ఆఫీసర్లకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మంచి పోలీస్ వ్యవస్థను నిర్మించాలని. ఆధునిక పరిగ్నానాన్ని ఉపయోగించుకొని మరింత పటిష్టంగా సేవలు అందించాలని అన్నారు. సమాజంలో పోలీస్ వ్యవస్థపై అతి పెద్ద బాధ్యత ఉందని. దానిని సక్రమంగా నిర్వర్తించాలన్నారు. యువ ఐపీఎస్ ఆఫీసర్లు ధీరజ్ కునుబిల్లి, జగదీష్ అడహళ్లి, సునీల్ షెరాన్, రాహుల్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి పుష్పగుచ్చం అందించారు.

Tags

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×