E-Paper
Advertisement

CM Jagan : సీఎం జగన్‌ను కలిసిన యువ ఐపీఎస్ ఆఫీసర్లు..

CM Jagan : సీఎం జగన్‌ను కలిసిన యువ ఐపీఎస్ ఆఫీసర్లు..
Advertisement

CM Jagan : తాజాగా శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌ ఆఫీసర్లు సీఎం క్యాంపు కార్యలయానికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసారు. యువ ఐపీఎస్ ఆఫీసర్లకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మంచి పోలీస్ వ్యవస్థను నిర్మించాలని. ఆధునిక పరిగ్నానాన్ని ఉపయోగించుకొని మరింత పటిష్టంగా సేవలు అందించాలని అన్నారు. సమాజంలో పోలీస్ వ్యవస్థపై అతి పెద్ద బాధ్యత ఉందని. దానిని సక్రమంగా నిర్వర్తించాలన్నారు. యువ ఐపీఎస్ ఆఫీసర్లు ధీరజ్ కునుబిల్లి, జగదీష్ అడహళ్లి, సునీల్ షెరాన్, రాహుల్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి పుష్పగుచ్చం అందించారు.

Tags

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×