E-Paper
Advertisement

YS Bhaskar Reddy: ఆ లేఖపై ఎందుకు విచారణ చేయ్యట్లేదు.. నేను దేనికైనా రెడీ: భాస్కర్ రెడ్డి

YS Bhaskar Reddy: ఆ లేఖపై ఎందుకు విచారణ చేయ్యట్లేదు.. నేను దేనికైనా రెడీ: భాస్కర్ రెడ్డి
Advertisement

YS Bhaskar Reddy: సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని గతేడాది సీబీఐ రెండు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ విచారణకు హాజరుకావాలని నోటీసుల పంపించింది. ఈమేరకు భాస్కర్ రెడ్డి విచారణ నిమిత్తం ఆదివారం కడప సెంట్రల్ జైలుకు వెళ్లారు. జైలులోని గెస్ట్‌హౌస్‌లో విచారణ జరగాల్సి ఉండగా.. అక్కడ సీబీఐ అధికారులు ఎవరూ లేకపోవడంతో భాస్కర్‌రెడ్డి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.

ఇక భాస్కర్ రెడ్డి రాకతో కడప సెంట్రల్ జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. విచారణ తేదీని మళ్లీ తెలియజేస్తామని సీబీఐ అధికారులు చెప్పినట్లు భాస్కర్‌రెడ్డి వెల్లడించారు. అలాగే హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేపట్టడం లేదు? అని ప్రశ్నించారు. తనను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నా కూడా తాను సిద్ధంగా ఉన్నానని భాస్కర్‌రెడ్డి వెల్లడించారు.

Tags

Related News

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

Big Stories

Advertisement
×