YS Jagan: ఎపీ రాజకీయాల్లో తీరని సంఘటన జరిగింది. రాష్ట్రంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే నేడు అంత్యక్రియల్లో భాగంగా ఆయనకు నివాలులు అర్పించి, అనంతరం అంత్యక్రియల్లో పాల్గోని మాజీ సీఎం వైఎస్ జగన్ మ్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం గారి పాడే మోసారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Also read: Tungabhadra Levels: బిగ్ అలర్ట్.. రాయలసీమను ముంచేయబోతున్న భారీ సంక్షోభం..?
కాపు ఉద్యమనేతగా, మరోపక్క ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్రవేసుకున్న వ్యక్తిగా ముద్రగడ పద్మనాబంకు పేరుంది. అయితే ఈయన మరణంతో ఏపీ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అనంతరం ఆయన భౌతికాయాన్ని కాకినాడ జిల్లాలోని కిర్లంపూడిలో ఉన్న స్వగృహనికి తీసుకువెల్లారు. ముద్రగడ పద్మనాబంను చూడటం కొసం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున కార్యకర్తలు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి ఆయన అంతిమయాత్రలో పాల్టోని ఘనంగా నివాలులర్పించారు.
Also read: Voter Registration: ఈ నెల 24 దాటితే మీ ఓటు మాయం?.. వెంటనే ఈ ఒక్క పని చేయండి!