E-Paper
Advertisement

Mudragada Funeral: ముద్రగడ అంత్యక్రియల్లో ఉద్రిక్తత.. పోలీసులపై అంబటి రాంబాబు ఫైర్!

Mudragada Funeral: ముద్రగడ అంత్యక్రియల్లో ఉద్రిక్తత.. పోలీసులపై అంబటి రాంబాబు ఫైర్!
Advertisement

Mudragada Funeral: ముద్రగడ పద్మనాబం అంత్యక్రియలలో పోలీసులకు వైసీపీ నేతలకు మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముద్రగడ పద్మనాబంనకు అధికార లాంఛనాలు వద్దు అని చెప్పినా వినకుండా పోలీసులు ఎందుకు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో ఫైర్ అయ్యారు.

పోలీసులపై అంబటి ఫైర్..

అధికార లాంఛనాలను ముద్రగడ సతీమణి తిరస్కరించారు. దీంతో పోలసులు వినకుండా కావాలని ఎందుకు చేస్తున్నారని, అంబటి రాంబాబుతో పాటు వైసీసీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎవరి మెప్పుకోసం ఇదంతా చేస్తున్నారని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అటు పోలీసులకు ఇటు వైసీపీ నేతలకు మద్య తీవ్ర వాగ్వాదంతో గందరగోళ పరిస్థితుల్లోనే ముద్రగడ పద్మనాబం అంత్యక్రియలను పూర్తి చేశారు.

Advertisement

Also read: Tungabhadra Levels: బిగ్ అలర్ట్.. రాయలసీమను ముంచేయబోతున్న భారీ సంక్షోభం..?

ప్రముఖుల సంతాపం

కాపు ఉద్యమనేతగా ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాబంకు పేరుంది. ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అనంతరం ఆయన భౌతికాయాన్ని కాకినాడ జిల్లాలోని కిర్లంపూడిలో ఉన్న స్వగృహనికి తీసుకువెల్లారు. ముద్రగడ పద్మనాబంను చూడటం కొసం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున కార్యకర్తలు, రాజీయ ప్రముఖులు తరలివచ్చి ఆయన అంతిమయాత్రలో ఘనంగి నివాలులర్పించారు.

Advertisement

Also read: YS Jagan: ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్!

Related News

Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కొత్త మలుపు.. మానవ హక్కుల కమిటీ వద్దంటూ కోర్టుకు వెళ్లిన తల్లి!

సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ కీలక లేఖ.. ఆ విషయంలో అస్సలు తగ్గవద్దంటూ డిమాండ్!

YS Jagan: ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

తిరుమల టికెట్లు బుక్ చేసుకుంటున్నారా? ఈ తప్పు అస్సలు చేయకండి!

కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి.. పవిత్ర సంగమం వద్ద వైభవంగా పూజలు

ఆయన చర్మం మందం.. దున్నపోతుపై వాన పడ్డట్లే.. చంద్రబాబుపై జగన్ ఫైర్!

Big Stories

Advertisement
×