BigTV English

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

First Floating Bridge: విశాఖ బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్.. పర్యాటకులకు అద్భుత అనుభవం..!

First Floating Bridge: విశాఖ బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్.. పర్యాటకులకు అద్భుత అనుభవం..!

Vizag Floating Bridge(Andhra news today): విశాఖపట్నం అందాలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకులకు శుభవార్త. వైజాగ్ బీచ్‌లో సేదతీరడంతోపాటు.. ఇక నుంచి ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌పై నడుచుకుంటూ… సముద్రంలోకి వెళ్లి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందవచ్చు. వీఎంఆర్డీ సంస్థ కోటి రూపాయల వ్యయం ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేసింది. త్వరలోనే ఇది సందర్శకులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారిగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. విశాఖ నగరానికి వచ్చి […]

Rahul Gandhi Latest Tweet: డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే నిరుద్యోగులకు డబుల్ దెబ్బ..! రాహుల్ ట్వీట్..
About Gulzar and Ramabhadracharya: జ్ఞాన్ పీఠ్ గ్రహీతలు గుల్జార్, రామభద్రాచార్యులు.. వారి జీవిత విశేషాలివే..
PM Modi: వికసిత్ భారత్ గ్యారంటీ నాదే..  ప్రధాని మోదీ హామీ..
Cause of Suhana’s death: సుహాన మరణానికి గల కారణం ఆ వ్యాధే.. అసలు ఎంటీ ఈ ఇన్ల్ఫమేటరీ!
Couple Suicide: సికింద్రాబాద్‌లో కలకలం.. ప్రాణాలు తీసిన క్రెడిట్‌కార్డ్
TSRTC: మీరు వ్యాపారం చేయలనుకుంటున్నారా..? ఐతే TSRTC తరపున గుడ్‌న్యూస్!
Hyderabad Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్.. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇదే..
Portugal Prime Minister: పోర్చుగల్ ప్రధాని రాజీనామా.. ఆ ఆరోపణలే కారణమా?
Tirumala: తిరుమల శ్రివారి భక్తులకు గుడ్ న్యుస్.. రేపు టీటీడీ ఆర్జితసేవా టికెట్లు విడుదల
Yashasvi Jaiswal: యశస్వీ ఆట చూస్తుంటే సచిన్ గుర్తొచ్చాడు: రవిశాస్త్రి.. ఇలాగే చితక్కొట్టేయాలి: సెహ్వాగ్
Jyotirlinga for Zodiac Sign: రాశిని బట్టి దర్శించాల్సిన జ్యోతిర్లింగాలు.. వీటితో అంతా మంచే జరుగుతుంది!
Free current: ఉచిత కరెంట్ పొందాలంటే ఇవి తప్పనిసరి.. విద్యుత్ శాఖ కీలక ప్రకటన..!
Telangana Assembly: 8 రోజుల 45గంటలు కొనసాగిన అసెంబ్లీ.. నిర‌వ‌ధికంగా వాయిదా..
Election Commission: లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి.. సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడి..

Election Commission: లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి.. సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడి..

Election Commissioner Rajeev Kumar: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఆయన లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లందరూ పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిష్పక్షపాతం, పారదర్శకంగా పనిచేయాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను రాజీవ్ కుమార్ […]

×