E-Paper
Advertisement

TSRTC Bus Accident: అదుపు తప్పి RTC బస్సు బోల్తా.. డ్రైవర్ చేతిలో 23 మంది ప్రాణాలు.. చివరికి

TSRTC Bus Accident: అదుపు తప్పి RTC బస్సు బోల్తా.. డ్రైవర్ చేతిలో 23 మంది ప్రాణాలు.. చివరికి
Advertisement
Bus Accident Near Kakinada

Bus Accident Near Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ (TSRTC)బస్సు కత్తిపూడి వద్దజాతీయ రహదారి పై అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్‌కు బీపీ లెవెల్స్ తగ్గడం ఈ ఘటన చోటుచేసుంది.

డ్రైవర్‌కు బీపీ డౌన్ కావడంతో ఆయన బస్సు స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో అందులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు.

Advertisement

వారు అందరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అన్నవరం ఎస్సై కిశోర్‌ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×