E-Paper
Advertisement

TSRTC Bus Accident: అదుపు తప్పి RTC బస్సు బోల్తా.. డ్రైవర్ చేతిలో 23 మంది ప్రాణాలు.. చివరికి

TSRTC Bus Accident: అదుపు తప్పి RTC బస్సు బోల్తా.. డ్రైవర్ చేతిలో 23 మంది ప్రాణాలు.. చివరికి
Advertisement
Bus Accident Near Kakinada

Bus Accident Near Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ (TSRTC)బస్సు కత్తిపూడి వద్దజాతీయ రహదారి పై అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్‌కు బీపీ లెవెల్స్ తగ్గడం ఈ ఘటన చోటుచేసుంది.

డ్రైవర్‌కు బీపీ డౌన్ కావడంతో ఆయన బస్సు స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో అందులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు.

Advertisement

వారు అందరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అన్నవరం ఎస్సై కిశోర్‌ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Tags

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×