E-Paper
Advertisement

TSRTC Bus Accident: అదుపు తప్పి RTC బస్సు బోల్తా.. డ్రైవర్ చేతిలో 23 మంది ప్రాణాలు.. చివరికి

TSRTC Bus Accident: అదుపు తప్పి RTC బస్సు బోల్తా.. డ్రైవర్ చేతిలో 23 మంది ప్రాణాలు.. చివరికి
Bus Accident Near Kakinada

Bus Accident Near Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ (TSRTC)బస్సు కత్తిపూడి వద్దజాతీయ రహదారి పై అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్‌కు బీపీ లెవెల్స్ తగ్గడం ఈ ఘటన చోటుచేసుంది.

డ్రైవర్‌కు బీపీ డౌన్ కావడంతో ఆయన బస్సు స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో అందులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు.

వారు అందరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అన్నవరం ఎస్సై కిశోర్‌ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×