E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Mysore: మైహర్‌లో అనుమానిత తట్టు కలకలం…ఇద్దరు చిన్నారులు మృతి
Flight Accident In Serbia: టేకాఫ్‌ క్రమంలో ప్రమాదం.. గంటసేపు గాల్లోనే ఉన్న విమానం..
Tsunami and earthquakes: సునామీ, భూకంపాల రాకను ముందే కనుగొనొచ్చు.. ఇది ఎలా సాధ్యమో తెలుసా..?
Drug trafficking: పోలీసుల నుంచి తప్పించుకున్న పంజాబ్‌ డ్రగ్స్‌ రవాణా కేసు నిందితుడు
TSPSC Group 1 Notification 2024: 563 పోస్టులతో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల
Good News: ఎన్నికల వేళ.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..
Naseem Shah: విరాట్ కోహ్లీ వినయంగా ఉంటాడు.. పాకిస్థాన్ యువ పేసర్ ప్రశంసలు..
Vishwak Sen Arjun Sarja:  రెట్టింపు పారితోషికం ఇచ్చేశా.. అర్జున్‌తో వివాదంపై విశ్వక్‌ సేన్‌ కామెంట్స్
UP Politics: సీట్ల లెక్కలు తేల్చండి.. కాంగ్రెస్ కు అఖిలేష్ అల్టిమేటం..
Sajjala Ramakrishna Reddy:  రాష్ట్రానికి ఏం చేశావని ఓటు అడుగుతావు.. చంద్రబాబును ప్రశ్నించిన సజ్జల..
Kishan Reddy: బీజేపీ విజయ సంకల్ప రథయాత్ర.. రేపటి నుంచి ప్రారంభం..
Yashasvi Jaiswal: రోహిత్, జడేజా ఇద్దరిని చూసి సిగ్గుపడ్డా: యశస్వి జైశ్వాల్!
TS Group-1 Notification: గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేసిన TSPSC
GHMC budget meeting: రేపటికి వాయిదా పడిన జీహేచ్‌ఎంసీ బడ్జేట్‌ సమావేశాలు

GHMC budget meeting: రేపటికి వాయిదా పడిన జీహేచ్‌ఎంసీ బడ్జేట్‌ సమావేశాలు

GHMC budget meeting adjourned till tomorrow(Hyderabad latest news): జీహేచ్‌ఎంసీ బడ్జేట్‌ సమావేశాలు రేవటికి వాయిదా పడ్డాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం వాడివేడిగా సాగింది. కార్పొరేటర్లు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ డివిజన్లలోని సమస్యలను తీర్చలంటు మేయర్‌ విజయలక్ష్మిని కోరారు. కార్యాలయాల్లో కూర్చోవడమే కాకుండా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షించాలని బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు అధికారులకు తెలిపారు. అధికారుల పనితీరును ప్రశ్నిస్తు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కూడా బీజేపీ, ఎంఐఎంకు మద్దతు […]

Venkaiah Naidu: బూతులు మాట్లాడితే బూత్ లోనే బుద్దిచెప్పండి: వెంకటయ్యనాయుడు పిలుపు

Venkaiah Naidu: బూతులు మాట్లాడితే బూత్ లోనే బుద్దిచెప్పండి: వెంకటయ్యనాయుడు పిలుపు

Venkaiah Naidu latest news: రాజకీయ నాయకులు బూతులు మాట్లాడితే వారికి పోలింగ్ బూత్‌లో బుద్ధి చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్‌ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో వెంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లలో కొంతమంది అపహాస్య పనులు చేస్తున్నారని వెంకయ్యనాయుడు అన్నారు. అలాంటి వాటిని చూడకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. రాజకీయ నాయకులు స్థాయి మరచి చౌకబారు మాటలు మాట్లాడకూడదని ఆయన హితవుపలికారు. ఈ […]

Big Stories

×