E-Paper

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Ram Charan  : ‘చిరు’ గొడవలున్నా కలిసిపోతారు.. ‘మంచు’ మాత్రం ఎందుకు కరగదు?
Nara Lokesh: ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’.. లోకేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
YS Sunitha: టీడీపీలోకి సునీత.. పోస్టర్ పాలి..ట్రిక్స్!
Chandrababu: మోదీని తెగపొగిడేసిన చంద్రబాబు.. మళ్లీ ఎన్డీయేలోకి?
share market :పెద్ద కంపెనీలు కూడా ముంచుతాయ్.. షేర్లు కొనే ముందు జాగ్రత్త
Mahesh Babu : మహేశ్ బాబుకు సమ్మర్ అంటే పడదా.. సమ్మర్ షూటింగ్ ఇదే ఫస్ట్ టైమా?
Sharmila: షర్మిలకు తెలంగాణలో స్పేస్ ఎంత? ఆమె ఆరాటం ఎంత?
MMTS Hyderabad :ఎంఎంటీఎస్ ఫేజ్-2 ఎఫెక్ట్.. ఈ ఏరియాల్లో పెట్టుబడితో మంచి లాభాలు
Dastagiri: దస్తగిరి సేఫేనా? భద్రతపై సీబీఐ ఆందోళన!?
Ram Gopal Varma : వర్మ చెబుతున్న నిజం.. ఏంటీ కొత్త వరస
Ipl 2023 : 2000 రోజుల గ్యాప్ తరువాత ఐపీఎల్‌లోకి.. ఎవరా ముగ్గురు?
Sharmila: కేసీఆర్ ఇంతకింత అనుభవిస్తారు.. బోనులో పెట్టినా పులి పులే.. రాజశేఖర్ బిడ్డ తగ్గేదేలే: షర్మిల

Sharmila: కేసీఆర్ ఇంతకింత అనుభవిస్తారు.. బోనులో పెట్టినా పులి పులే.. రాజశేఖర్ బిడ్డ తగ్గేదేలే: షర్మిల

Advertisement Sharmila Latest News(Political News Telangana): తాలిబన్ల రాజ్యంగా తెలంగాణ తయారైందని.. పోలీసులను కుక్కలుగా, తొత్తులుగా కేసీఆర్ వాడుకుంటున్నారని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల మండిపడ్డారు. రాజశేఖర్‌రెడ్డి భార్యను, బిడ్డను అవమానించిన కేసీఆర్.. ఇంతకుఇంత అనుభవిస్తారని హెచ్చరించారు. పోలీసులపై దాడి కేసులో బెయిల్ రావడంతో చంచల్‌గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు వైఎస్ షర్మిల. బోనులో పెట్టినా పులి పులేనని.. రాజశేఖర్ బిడ్డ తగ్గేదేలే అని షర్మిల సవాల్ చేశారు. గదిలో పెట్టి బంధిస్తే పిల్లి కూడా […]

Sudan: ఆపరేషన్ కావేరి.. సుడాన్‌ నుంచి భారతీయుల తరలింపు..
Teachers: కేసీఆర్‌కు ‘స్పౌజ్’ సెగ.. రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల ఆందోళన..
TS Secretariat: అదిగదిగో కొత్త సచివాలయం.. ఏర్పాట్లు వేగిరం..

TS Secretariat: అదిగదిగో కొత్త సచివాలయం.. ఏర్పాట్లు వేగిరం..

Advertisement TS Secretariat: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ఈనెల 30న ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఆరోజు నుంచే అధికారికంగా విధులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని శాఖల కార్యాలయాల తరలింపు ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ 29లోపు షిఫ్టింగ్ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త సచివాలయంలో విధుల నిర్వహణ, దస్త్రాల తరలింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని శాఖల కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెల […]

×