E-Paper
Advertisement

Sharmila: కేసీఆర్ ఇంతకింత అనుభవిస్తారు.. బోనులో పెట్టినా పులి పులే.. రాజశేఖర్ బిడ్డ తగ్గేదేలే: షర్మిల

Sharmila: కేసీఆర్ ఇంతకింత అనుభవిస్తారు.. బోనులో పెట్టినా పులి పులే.. రాజశేఖర్ బిడ్డ తగ్గేదేలే: షర్మిల
Advertisement
SHARMILA

Sharmila Latest News(Political News Telangana): తాలిబన్ల రాజ్యంగా తెలంగాణ తయారైందని.. పోలీసులను కుక్కలుగా, తొత్తులుగా కేసీఆర్ వాడుకుంటున్నారని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల మండిపడ్డారు. రాజశేఖర్‌రెడ్డి భార్యను, బిడ్డను అవమానించిన కేసీఆర్.. ఇంతకుఇంత అనుభవిస్తారని హెచ్చరించారు. పోలీసులపై దాడి కేసులో బెయిల్ రావడంతో చంచల్‌గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు వైఎస్ షర్మిల.

బోనులో పెట్టినా పులి పులేనని.. రాజశేఖర్ బిడ్డ తగ్గేదేలే అని షర్మిల సవాల్ చేశారు. గదిలో పెట్టి బంధిస్తే పిల్లి కూడా తిరగబడుతుందని.. పోలీసుల దాడితో సహనం నశించి, సెల్ఫ్ డిఫెన్స్‌లో భాగంగానే తాను వారిపై దాడి చేశానని చెప్పుకొచ్చారు.

Advertisement

మగ పోలీసులు తన మీదమీదకు వచ్చి బెదిరించారని.. లేడీ కానిస్టేబుళ్లు తనపై దాడి చేశారని ఆరోపించారు. తనపై దాడి చేసిన వీడియో ఫూటేజ్ చూపించకుండా.. తాను కొట్టిన వీడియోలను మాత్రమే బయటకు వదిలారని విమర్శించారు. ఒక్కదానిపై అంతమంది దాడి చేస్తారా? మీకేమైనా సిగ్గు ఉందా? అంటూ ఖాకీలపై మండిపడ్డారు షర్మిల.

గతంలో హరీష్ రావు పోలీసులను కొట్టినా, కేటీఆర్ పోలీసులను తిట్టినా.. వారిపై కేసులు, అరెస్టులు ఉండవా? అని ప్రశ్నించారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×