E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Taraka Ratna: తారకరత్న పోరాడుతున్నారు.. చికిత్సకు స్పందిస్తున్నారు.. పరిస్థితి నిలకడగానే ఉంది..

Taraka Ratna: తారకరత్న పోరాడుతున్నారు.. చికిత్సకు స్పందిస్తున్నారు.. పరిస్థితి నిలకడగానే ఉంది..

Taraka Ratna: నందమూరి తారకరత్న పరిస్థితి నిలకడగా ఉందని బాలకృష్ణ తెలిపారు. బెంగళూరు నుంచి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. ఆయనకు స్టంట్ వేయడం కుదరదని.. తిరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని వివరించారు. తారకరత్న కోసం వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని వెల్లడించారు. తారకరత్నను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లారు. ఈ […]

Assam: మైనర్లను పెళ్లాడిన వారికి జైలు శిక్ష తప్పదు.. సీఎం హెచ్చరిక

Assam: మైనర్లను పెళ్లాడిన వారికి జైలు శిక్ష తప్పదు.. సీఎం హెచ్చరిక

Assam: బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా… ఎక్కడో ఓ దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అధికారులు బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న వయస్సులోనే పెళ్లి కావడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గువాహటిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మైనర్లను పెళ్లి చేసుకున్న వారిని […]

Jr.NTR: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. బెంగళూరుకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

Jr.NTR: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. బెంగళూరుకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

Jr.NTR: సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు తారకరత్నకు అత్యున్నత వైద్యసేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఎక్మో సపోర్టుపైనే ట్రీట్మెంట్ జరుగుతోంది. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టుల బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తారకరత్న మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. దాని కారణంగానే తారకరత్న చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతుందని వెల్లడించారు. ఈక్రమంలో తారకరత్నను చూసేందుకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ […]

Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. సీటు దగ్గరికే వచ్చి చెత్త సేకరణ
Clock Temple :గడియారాలనే ముడుపులుగా కడతారు అక్కడ..
IT: నైపుణ్యం పెంచుకుంటేనే ఉద్యోగ భద్రత..
Congress: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ.. విపక్షాలను ఆహ్వానించిన కాంగ్రెస్

Congress: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ.. విపక్షాలను ఆహ్వానించిన కాంగ్రెస్

Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. కన్యాకుమారిలో ప్రారంభమై ఈ యాత్ర జనవరి 30న జమ్మూకశ్మీర్‌లో ముగియనుంది. సోమవారం శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభతో రాహుత్ గాంధీ యాత్రను ముగిస్తారు. ఈక్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్‌లో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించనున్నారు. భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమానికి అన్ని విపక్షాలను కాంగ్రెస్ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా […]

USA: భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. అమెరికా వైమానికి దళంలో కీలక పదవి
Coconut Plant Sentiment:వ్యాఘ్రేశ్వరంలో కొబ్బరి మొక్క సెంటిమెంట్

Coconut Plant Sentiment:వ్యాఘ్రేశ్వరంలో కొబ్బరి మొక్క సెంటిమెంట్

Coconut Plant Sentiment:స్వయంభువుగా వెలసి వ్యాఘ్రేశ్వరుడిగా దర్శనమిస్తున్న క్షేత్రమే వ్యాఘ్రేశ్వరం. తనకు ముడుపులుగా కొబ్బరి మొక్కను స్వీకరిస్తూ కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి దర్శనం శుభాలను కలిగిస్తుందనేది నమ్మకం. తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేట మండలం పుల్లేటికుర్రు పంచాయతీ పరిధిలోని వ్యాఘ్రేశ్వరంలో స్వామి బాలా త్రిపుర సుందరితో వ్యాఘ్రేశ్వరస్వామిగా కొలువై… విశేష పూజల్ని అందుకుంటున్నాడు. ముడుపుగా ఈ ఆలయం సన్నిధానంలో కొబ్బరిమొక్కను నాటి తమ మొక్కును చెల్లించుకుంటారు భక్తులు. అంతేకాదు… మాసశివరాత్రి, ఆరుద్ర […]

Iran: ఇరాన్‌లో భారీ భూకంపం.. ఏడుగురి దుర్మరణం
Ram Charan: మా నాన్న జోలికి వస్తే ఊరుకోను: రామ్ చరణ్
Vatti Vasantha Kumar: మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత

Vatti Vasantha Kumar: మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత

Vatti Vasantha Kumar: మాజీ మంత్రి వసంత కుమార్(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా.. రోశయ్య క్యాబినెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా… కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 1955లో పశ్చిమగోదావరి జిల్లా పూండ్లలో వసంతకుమార్ జన్మించారు. 2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ […]

Taraka Ratna: ఒకేరోజు 9 సినిమాలు.. తారకరత్న రికార్డు!.. గెట్ వెల్ సూన్
Adani: అదానీపై సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు జరుగవా?
Mughal Gardens: మొన్న రాజ్‌పథ్‌, ఇప్పుడు మొఘల్‌ గార్డెన్స్‌..‌‌‌‌ మార్పు మంచిదే..!

Big Stories

×