BigTV English

USA: భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. అమెరికా వైమానికి దళంలో కీలక పదవి

USA: భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. అమెరికా వైమానికి దళంలో కీలక పదవి

USA: ప్రపంచ దేశాల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు సత్తా చాటుతున్నారు. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి రాజా చారికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పదవికి అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. దీనిని సెనేట్ ఆమోదిస్తే అమెరికా వాయుసేనలో రాజా చారి కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. రాజాచారి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.


2021లో నాసా సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ బృందంలో రాజా చారి కూడా ఉన్నారు. అంతరిక్షంలో 177 రోజులు ఉండి స్పేస్ వాక్ కూడా నిర్వహించారు. నాసాలో చేరకముందు ఆయన అమెరికా ఎయిర్‌ఫోర్సులో టెస్ట్ పైలట్‌గా ఉన్నారు.


Tags

Related News

Singapore News: ఇద్దరు భారతీయ టూరిస్టులకు సింగపూర్ కోర్టు షాక్.. హోటల్ గదుల్లో వారిని పిలిచి

Theaters Attack: కెనడాలో ఘోరం.. భారతీయ చిత్రాల థియేటర్లపై దాడులు, పవన్ సినిమాకు

Putin Vs Trump: ట్రంప్‌పై పుతిన్ ఆగ్రహం.. భారత్‌ తలొగ్గదు, అమెరికాకు పెద్ద దెబ్బ

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Big Stories

×