E-Paper
Advertisement

USA: భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. అమెరికా వైమానికి దళంలో కీలక పదవి

USA: భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. అమెరికా వైమానికి దళంలో కీలక పదవి

USA: ప్రపంచ దేశాల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు సత్తా చాటుతున్నారు. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి రాజా చారికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పదవికి అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. దీనిని సెనేట్ ఆమోదిస్తే అమెరికా వాయుసేనలో రాజా చారి కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. రాజాచారి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

2021లో నాసా సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ బృందంలో రాజా చారి కూడా ఉన్నారు. అంతరిక్షంలో 177 రోజులు ఉండి స్పేస్ వాక్ కూడా నిర్వహించారు. నాసాలో చేరకముందు ఆయన అమెరికా ఎయిర్‌ఫోర్సులో టెస్ట్ పైలట్‌గా ఉన్నారు.

Tags

Related News

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా దాడులు.. క్షిపణి ప్రయోగ కేంద్రాలు

Big Stories

×