E-Paper
Advertisement

Mudragada Legacy: జగన్ పాడె మోయడం వెనుక అసలు స్కెచ్ అదేనా?.. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్!

Mudragada Legacy: జగన్ పాడె మోయడం వెనుక అసలు స్కెచ్ అదేనా?.. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్!
Advertisement

Mudragada Legacy: ముద్రగడ మరణం తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ముద్రగడ వారసత్వం ఎవరదనే ప్రశ్న ఏపీ రాజకీయాల్లో బిగ్ సౌండ్ చేస్తోంది. ఆ లెగసీని చిన్న కుమారుడు గిరి కంటిన్యూ చేస్తారా అంటే రాజకీయంగా ఓకే. కానీ కాపు సామాజిక వర్గం కోసం నిత్యం పోరాడే శక్తి పటిమలు ఆయనలో ఉన్నాయా.? ఇకు ముద్రగడ కుమార్తె క్రాంతి విషయానికి వస్తే.. కనీసం తండ్రి చివరి చూపు కూడా నోచుకొనివ్వలేదు. కూటమి నేతలంతా ఆమె ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఈ సమయంలో ముద్రగడ వారసత్వాన్ని క్రాంతి కంటిన్యూ చేస్తారా?

వైసీపీ నేతగానే ముద్రగడ..

ఏపీ రాజకీయాల్లో కాపులు డిసైడింగ్ ఫ్యాక్టర్స్.. వాళ్లు ఎటువైపు ఉంటే వాళ్లదే విజయం రాసిపెట్టుకోవచ్చు. అందుకే కాపు సామాజిక వర్గాన్ని సొంతం చేసుకునేందుకు అన్నిపార్టీలు పోటీ పడుతున్నాయి. వైసీపీ నేతగానే ముద్రగడ చనిపోవడం. ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో ఉండడంతో కాపులను ఓన్‌ చేసుకునేందుకు వైసీపీ ట్రై చేస్తుంది ఆ పార్టీ అధినేత జగన్.. ముద్రగడ పాడెను మోయడం, చివరి క్రతువు ముగిసేవరకు అక్కడే ఉండటం చాలామందిని ఆకట్టుకుంది.

Advertisement

Also read: School Controversy: హిందూ విద్యార్థికి ఖురాన్‌ హోంవర్క్ కలకలం.. స్కూల్ వద్ద భారీ ఉద్రికత్త!

ఏ నేతకు జై కొడతారు..?

ముద్రగడ బతికున్న సమయంలో రాజకీయంగా ఆయనతో టీడీపీ, జనసేన విబేధించినా.. చనిపోయిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని భావించింది. ఆ సమయంలో జరిగిన రచ్చను రెండు తెలుగు రాష్ట్ట్రాల ప్రజలు కళ్లారా చూశారు. ఇన్ని పరిణామాల మధ్య కాపుసామాజిక వర్గం ఏ నేతకు జై కొడతారు. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు.

Advertisement

Also read: Diesel Theft: విజయవాడ హైవేపై కొత్త గ్యాంగ్ హల్ చల్.. వీళ్ల దొంగతనం చూస్తే మైండ్ బ్లాక్!

Related News

Madhapur Murder: మాదాపూర్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. లొకేషన్ పంపి మరీ ప్రియుడిని లేపేసిన..?

Puri Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఓకేసారి 120 మంది భక్తులు..!

Diesel Theft: విజయవాడ హైవేపై కొత్త గ్యాంగ్ హల్ చల్.. వీళ్ల దొంగతనం చూస్తే మైండ్ బ్లాక్!

ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ? చట్టాల కళ్లుగప్పి కాలర్ ఎగరేస్తున్న కామాంధులు

పిఠాపురంలో వరుస హత్యల కలకలం.. గంజాయి మత్తులో యువకుడి దారుణ హత్య.. అసలేం జరిగింది?

మండే ఎండల్లోనూ కుంకుమ పువ్వు సాగు.. తెలంగాణ శాస్త్రవేత్తల అద్భుత ప్రయోగం

ఒక షాపుతో మొదలైన కథ.. అబిడ్స్ గా ఎలా మారింది?

Big Stories

Advertisement
×