E-Paper
Advertisement

Chandrababu Shares Hike: ఏపీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో చంద్రబాబు షేర్ల హవా

Chandrababu Shares Hike: ఏపీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో చంద్రబాబు షేర్ల హవా
Advertisement

Heritage Foods Hits 55% Up in Stock Market after AP Elections Results: ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని విజయాన్ని అందుకుంది. టీడీపీ చరిత్రలో మునుపెన్నడూ లేని ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో.. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో స్టాక్ మార్కెట్‌లో హెరిటేజ్ ఫుడ్‌ షేర్ దూసుకుపోయింది.

గతంలో ఎప్పుడు లేని విధంగా లాభాలను సొంతం చేసుకుంది. జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ రూ.424 రూపాయిల దగ్గర ట్రెడ్ అవ్వగా.. శుక్రవారం రూ.661.25 దగ్గర ట్రేడ్ అయి సంచలనం సృష్టించింది. ఈ కొద్ది రోజుల్లోనే హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 55 శాతం వరకు పెరిగాయి.

Advertisement

హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు ఫ్యామిలీకి 35.7 శాతం వాటా ఉంది. అందులో భువనేశ్వరికి 24.37 శాతం, లోకేష్‌కు 10.82 శాతం, బ్రాహ్మణికి 0.46 శాతం వాటా ఉంది. దేవాన్ష్‌కు డెయిరీ కంపెనీలో 0.06 శాతం వాటా ఉంది.

Also Read: క్లాసిక్ లుక్, డిజైన్‌తో స్కోడా కుషాక్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్.. ధర ఎంతంటే..?

Advertisement

జూన్ 7న హెరిటేజ్ ఫుడ్స్ షేరు 10 శాతం పెరిగి 661 రూపాయల దగ్గర ముగిసింది. దీంతో భువనేశ్వరి సంపద ఐదు రోజుల్లో 535 కోట్లు, లోకేష్ 237 కోట్లు సంపాదించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో, హెరిటేజ్ ఫుడ్స్ షేర్ వాల్యు అమాంతం పెరిగాయి.

Related News

సెప్టెంబర్ 28 నుంచి సమ్మె.. అలర్టయిన ఎస్బీఐ, కస్టమర్లకు ముఖ్య గమనిక

ఆన్‌లైన్‌లో డిజిటల్ గోల్డ్ కొంటున్నారా? జాగ్రత్త ఈ విషయాలు తెలుసుకోండి

బ్యాంక్‌లో పర్సనల్ లోన్ కావాలా? తక్కువ వడ్డీకి ఏ బ్యాంక్ ఇస్తోందో వివరాలివిగో

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి, అక్టోబరు 1 నుంచి అమలు

బాంబు పేల్చిన పెట్రోల్ బంక్ డీలర్లు.. యూపీఐ చెల్లింపులు నిలిపివేత.. ఆ తేదీ నుంచి క్యాష్ తప్పనిసరి!

ప్రతి ఐఫోన్ విక్రయంతో శామ్‌సంగ్‌కు రూ.24,000 లాభం.. ఎలాగంటే?

ఐస్ క్రీమ్ రంగంలోకి రిలయన్స్.. అమూల్ పని అయిపోయినట్లేనా? అంబానీ అసలు వ్యూహం ఏంటి?

వొడాఫోన్ సూపర్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్.. ఎంత డేటా వినియోగించినా ఎక్స్‌ట్రా ఖర్చు అసలు ఉండదు

Big Stories

Advertisement
×