E-Paper
Advertisement

Chandrababu Shares Hike: ఏపీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో చంద్రబాబు షేర్ల హవా

Chandrababu Shares Hike: ఏపీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో చంద్రబాబు షేర్ల హవా
Advertisement

Heritage Foods Hits 55% Up in Stock Market after AP Elections Results: ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని విజయాన్ని అందుకుంది. టీడీపీ చరిత్రలో మునుపెన్నడూ లేని ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో.. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో స్టాక్ మార్కెట్‌లో హెరిటేజ్ ఫుడ్‌ షేర్ దూసుకుపోయింది.

గతంలో ఎప్పుడు లేని విధంగా లాభాలను సొంతం చేసుకుంది. జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ రూ.424 రూపాయిల దగ్గర ట్రెడ్ అవ్వగా.. శుక్రవారం రూ.661.25 దగ్గర ట్రేడ్ అయి సంచలనం సృష్టించింది. ఈ కొద్ది రోజుల్లోనే హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 55 శాతం వరకు పెరిగాయి.

Advertisement

హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు ఫ్యామిలీకి 35.7 శాతం వాటా ఉంది. అందులో భువనేశ్వరికి 24.37 శాతం, లోకేష్‌కు 10.82 శాతం, బ్రాహ్మణికి 0.46 శాతం వాటా ఉంది. దేవాన్ష్‌కు డెయిరీ కంపెనీలో 0.06 శాతం వాటా ఉంది.

Also Read: క్లాసిక్ లుక్, డిజైన్‌తో స్కోడా కుషాక్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్.. ధర ఎంతంటే..?

Advertisement

జూన్ 7న హెరిటేజ్ ఫుడ్స్ షేరు 10 శాతం పెరిగి 661 రూపాయల దగ్గర ముగిసింది. దీంతో భువనేశ్వరి సంపద ఐదు రోజుల్లో 535 కోట్లు, లోకేష్ 237 కోట్లు సంపాదించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో, హెరిటేజ్ ఫుడ్స్ షేర్ వాల్యు అమాంతం పెరిగాయి.

Related News

Polymer Currency: త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..ఆర్‌బీఐ సన్నాహాలు!

Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. కేంద్రం క్లారిటీ, వారే అర్హులు

ఆభరణాలకు పింక్ పేపరే ఎందుకు? దాని వెనుక ఉన్న రహస్యమేంటి?

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Big Stories

Advertisement
×