BigTV English
Advertisement

Today Gold Rate: బంగారం బరువాయెనా..? తులం ఎంతుందో తెలుసా?

Today Gold Rate: బంగారం బరువాయెనా..? తులం ఎంతుందో తెలుసా?

Today Gold Rate: పసిడి ధరలు ఎంత లెవల్‌కి ఎదిగి పోతున్నాయంటే.. మాటల్లో చెప్పలేం.. ఒకప్పుడు ప్లాటినం.. బంగారంను చూసి ఎక్కిరించేది.. కానీ ఇప్పుడు బంగారం ప్లాటినం చూసి జాలిపడేలా అయింది పరిస్థితి. కారణం.. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్‌కి అంత డిమాండ్ పెరగింది మరి. ప్రస్తుతం ప్లాటినం పది గ్రాములు సుమారు రూ.30,000 ఉండవచ్చు. కానీ బంగారం ధర మాత్రం రోజు రోజుకి పెరుగుతూ లక్ష మార్కును దాటేందుకు సిద్ధమైంది. ఇప్పుడు గోల్డ్‌కి ఉన్న క్రేజ్ డాలర్‌కి కూడా లేదు. బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ.. సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. 2005 నుంచి 2024 వరకు బంగారం ధర చూస్తే.. ఏకంగా 455% పెరిగి అందరిని ఆశ్చర్యానిరి గురిచేస్తుంది. ఇక దీపావళి పండుగ సందర్భంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండి.


బంగారం ధరలు..

చెన్నైలో బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల తులం పసిడి ధర ఏకంగా రూ. 81, 170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 410 వద్ద కొనసాగుతోంది.


ఢిల్లీలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.81, 320 వరకు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 560 ఉంది.

బెంగుళూరులో 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.81, 170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 410 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో గోల్డ్ రేట్స్ చూస్తే.. తులం పసిడి ధర రూ.81, 170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 410 వద్ద కొనసాగుతోంది.

కేరళలో బంగారం ధరలు పరిశీలిస్తే.. తులం పసిడి ధర రూ.81, 170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 410 వద్ద కొనసాగుతోంది.

Also Read: పెరిగిన బంగారం ధరలు.. వెలవెలబోతున్న గోల్డ్ షాప్స్..!

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ చూస్తే..

హైదరాబాద్‌లో తులం పసిడి ధర రూ.81, 170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 410 వద్ద ట్రేడింగ్ లో ఉంది.

విజయవాడలో తులం పసిడి ధర రూ.81,170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 410 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో తులం పసిడి ధర రూ.81, 170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 410 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.

గుంటూరులో తులం పసిడి ధర రూ.81, 170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 410 ఉంది.

వెండి ధరలు పరిశీలిద్దాం..

చెన్నై, కేరళ లో కిలో వెండి ధర రూ.1,09,100 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరులో కిలో వెండి ధర రూ.1,00,100 ఉంది.

హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,09,100 వద్ద కొనసాగుతోంది.

 

Related News

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Big Stories

×