E-Paper
Advertisement

Food Poison: శ్రీకాళహస్తి BC బాలుర హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత

Food Poison: శ్రీకాళహస్తి BC బాలుర హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత

Food Poison: తిరుపతి శ్రీకాళహస్తిలోని BC బాలుర హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఉదయం టిఫెన్ తిన్న తర్వాత 15 మంది విద్యార్థులు కడుపు నొప్పికి గురయ్యారు. అయితే మరికొన్ని నివేదికల ప్రకారం, బాధితుల సంఖ్య 30 కి పైగా ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే పిల్లలందరినీ శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఫుడ్ పాయిజన్‌కు వార్డెన్ నిర్లక్ష్యమే కారణమంటున్నారు పిల్లలు.

Also Read: ఒంటరైన ఇరాన్.. హ్యాండ్ ఇచ్చిన మిత్ర దేశాలు..

మూడు రోజుల కిందటి పిండితో చేసిన ఇడ్లీలను తినడం వల్లే కడుపు నొప్పి వచ్చిందంటున్నారు. టిఫెన్ చేసే సమయంలో కూడా ఇడ్లీ సరిపోలేదని చెప్పినందుకు వార్డెన్ దాడికి ప్రయత్నించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కూటమి నాయకులు ఆస్పత్రి చేరుకొని పిల్లలని ఆరా తీసారు. వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలియడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×