BigTV English

Three College Students Died: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Three College Students Died: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Three College Students Died: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని దుండిగల్ వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై కారు అతివేగంగా వెళ్లి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులు కుత్భుల్లాపూర్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.


Also Read: ఫేక్ పోలీసు డీపీ..పెడతారు నెత్తిన టోపీ

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా విజ్ఞాన్ జ్యోతి కాలేజీ విద్యార్థులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రులకు మృతల వివరాలను తెలియజేయగా వారు బోరున విలవిపిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతంగా రాణిస్తారనుకుంటే ఇలా ప్రమాదానికి గురై తమను వదిలి వెళ్లారంటూ గుండెలవిసేలా దు:ఖిస్తున్నారు.


Tags

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×