BigTV English
Advertisement

Accident in AP: ఏలూరులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Accident in AP: ఏలూరులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
Accident in ELURU Three members died: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు.
రెప్పపాటులో మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల సమీపంలోని శ్రీలక్ష్మీనగర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ తోపాటు ఇద్దరు మృతి చెందారు. గాయపడిన బాలుడికి చికిత్స అందిస్తున్నారు. వీరంతా విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు వెలికితీశారు. అనంతరం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Tags

Related News

Annamaya District: అత్యంత దారుణం.. వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన

Kadapa: చనిపోయిందా? చంపేశారా? కడప శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి

Pune Crime: భార్యను చంపి ఇనుప డబ్బాలో వేసి కాల్చి.. ఆమె ఫోన్ నుంచి ఐ లవ్ యూ మేసెజ్, ఆ తర్వాత నటన మొదలు

Bus Incident: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. తర్వాత ఏం జరిగిందంటే..

Roof Collapse: ఇంటి పైకప్పు కూలిపోయి.. ఐదుగురి మృతి

Bhimavaram Crime: మా అమ్మ, తమ్ముడిని చంపేశా.. పోలీసులకు ఫోన్ చేసి, భీమవరంలో ఘోరం

Fire Accident: వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 80 లక్షల ఆస్తి నష్టం

Tamilnadu Crime: ఫోటోలు చూసి షాకైన భర్త.. మరో మహిళతో భార్య రొమాన్స్, చిన్నారిని చంపేసి

Big Stories

×