E-Paper
Advertisement

Nallamala : చెట్టుని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

Nallamala : చెట్టుని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

Road Accident in Nallamala: నల్లమలలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చెట్టుని కారు ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అమ్రాబాద్ మండలం నల్లమలలో జరిగిందీ ప్రమాదం. గాయపడిన వారిని సున్నిపెంటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను మార్చురీకి తరలించారు. మృతులు హైదరాబాద్ లోని బొల్లారంకు చెందినవారుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×