E-Paper
Advertisement

Nallamala : చెట్టుని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

Nallamala : చెట్టుని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి
Advertisement

Road Accident in Nallamala: నల్లమలలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చెట్టుని కారు ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అమ్రాబాద్ మండలం నల్లమలలో జరిగిందీ ప్రమాదం. గాయపడిన వారిని సున్నిపెంటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను మార్చురీకి తరలించారు. మృతులు హైదరాబాద్ లోని బొల్లారంకు చెందినవారుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×