BigTV English

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 40 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 40 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Breaking news: తమిళనాడు రాష్ట్రంలో దారుణ విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కరూర్ లో సినీ హీరో, టీవీకే పార్టీ చీఫ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 40 మంది మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేపు బాధితులను సీఎం పరామర్శించనున్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ రియాక్ట్ అయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ALSO READ: Group-1 Appointment Orders: ఉద్యోగులకు సీఎం రేవంత్ వార్నింగ్.. అలా చేస్తే జీతంలో 10% కట్: సీఎం రేవంత్

Related News

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Big Stories

×