E-Paper
Advertisement

Jagityal : ఇంట్లోకి దూసుకెళ్లి వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Jagityal : ఇంట్లోకి దూసుకెళ్లి వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Jagityal: ఐచర్ వాహనం ఇంట్లోకి దూసుకెళ్ళిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో జరిగింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో వరి ధాన్యం లోడ్ తో అల్లూరి సీతారామరాజు తండా నుంచి వెళ్తున్న వాహనం వెల్లుల్ల గ్రామ శివారులో అదుపు తప్పి మూల మలుపు వద్ద నేరుగా బబ్బిలి సాయమ్మ అనే మహిళ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బెడ్ రూమ్ లో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంటి గోడ కూలిపోయి లోపల ఉన్న వస్తువులు చెల్లచెదురగా పడ్డాయి.

మూల మలుపుల వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు అన్నారు. వెల్లుల్ల గ్రామంలో రోడ్డు కోతకు గురైందంటున్నారు. ప్రయాణం ప్రమాదకరంగా మారిందంటున్నారు. రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×