BigTV English

Medak plane crash: కూలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

Medak plane crash: కూలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
latest news in telangana

Medak plane crash news(Latest news in telangana) :

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో దుండిగల్ విమానాశ్రయం కు సంబంధించిన శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటన సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో జరిగింది. కూలిన విమానం పూర్తిగా కాలిపోవడంతో.. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు మరణించారని పోలీసులు వెల్లడించారు.


తూప్రాన్ సమీపంలోని రావెల్లి కొండల్లో శిక్షణ విమానం కూలిపోయింది. ఆ సమయంలో పెద్ద శబ్ధం రావడంతో సమీపంలో పనిచేస్తున్న రైతులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే విమానం పూర్తిగా కాలిపోవడంతో.. స్థానికులు మంటలను ఆర్పేందుకు ముందుకు వెళ్లలేకపోయారు.

కాగా.. హెలికాప్టర్ లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానాన్ని దుండిగల్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన శిక్షణ విమానంగా పోలీసులు గుర్తించారు. సాంకేతిక లోపం కారణంగానే శిక్షణ విమానం కూలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.


Tags

Related News

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 33 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Big Stories

×