Big Stories

Bandi Sanjay : ట్యాంక్‌బండ్‌పై కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం : బండి సంజయ్

Bandi Sanjay : సూపర్ స్టార్ లెజండరీ కృష్ణకు ట్యాంక్ బండ్‌పై కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నటుడు కృష్ణ తెలుగు సినిమాకు సాంకేతికంగా ఎన్నో సేవలను అందించి కొత్త హంగులు అద్దారన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామన్నారు. కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలా కేంద్రానికి తెలంగాణ బీజేపీ తరుపున సిఫారసు చేస్తామన్నారు బండి సంజయ్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News