E-Paper
Advertisement

Raghubabu: బ్రేకింగ్.. రఘుబాబు కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Raghubabu: బ్రేకింగ్.. రఘుబాబు కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Raghubabu: బీఆర్‌ఎస్‌ నేత సంధినేని జనార్ధన్‌రావు యాక్సిడెంట్‌ కేసులో సినీ నటుడు రఘుబాబుకు కోర్టులో ఊరట లభించింది. అతనికి బెయిల్ మంజూరు చేస్తూ నల్గొండ కోర్టు తీర్పునిచ్చింది. బుధవారం మధ్యాహ్నం వెంచర్ వద్దకు వెళ్లి బైక్‌పై వస్తున్న ధినేని జనార్ధన్‌రావును హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న రఘుబాబు బీఎండబ్ల్యూ కారు బలంగా ఢీకొంది.

ఇక ఈ ఘటనలో జనార్థన్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే రఘుబాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు నల్గొండ కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఇక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో రఘుబాబు బయటకువచ్చాడు.

జనార్థన్‌రావు సొంతూరు నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామానికి చెందినవాడు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఘటన తర్వాత స్థానికులు నటుడు రఘుబాబుతో మాట్లాడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.  ఇక నటుడిగా రఘుబాబుకు మంచి పేరు ఉంది. ఈ ఘటనతో ఆయన కెరీర్ అగమ్యగోచరంగా మారిందని వినికిడి. మరి ముందు ముందు రఘుబాబు మీడియా ముందుకు వస్తాడో .. రాడో తెలియాల్సి ఉంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×