E-Paper
Advertisement

New York : అంతా రామమయం.. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వీధుల్లో భక్తుల ర్యాలీ..

New York : అంతా రామమయం.. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్  వీధుల్లో భక్తుల ర్యాలీ..
Advertisement

New York : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేళ న్యూయార్క్‌లో ఉన్న ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ ప్రాంతం జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగుతోంది. ప్రవాస భారతీయులు మన సంప్రదాయాలు ఉట్టిపడేలా డోలు చప్పుళ్లు, భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. టైమ్స్‌ స్క్వేర్‌ విద్యుత్‌ బిల్‌బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు.

ప్రవాస భారతీయులంతా టైమ్స్‌ స్క్వేర్‌ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి, శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు పట్టుకొని వేడుకలు చేసుకుంటున్నారు. మసాచుసెట్స్‌లోని వొర్సెస్టర్‌ నగర మేయర్‌ జో పెట్టీ హిందూ సమాజానికి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో మేయర్ పాల్గొన్నారు.

Advertisement

ఈ సంధర్బంగా VHP అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ మాట్లాతూ.. “ఈరోజు చెప్పడానికి మాటలు లేవు. 25 తరాల బాధలు, సవాళ్లు, పోరాటం, త్యాగాలు, రామమందిరం, రాముడి ప్రాణ ప్రతిష్ఠలో వాటి ముగింపు. ఈ రోజు అద్భుతమైన రోజు” అని అన్నారు.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×