E-Paper
Advertisement

Congo: గనిలో ప్రమాదం.. 32 మంది కార్మికులను బలిగొన్న వంతెన

Congo: గనిలో ప్రమాదం.. 32 మంది కార్మికులను బలిగొన్న వంతెన
Advertisement

Congo: ఆఫ్రికా కాంగోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాగి గనిలోని వంతెన కూలి దాదాపు 32 మంది చనిపోయారు.  వందల మంది గాయాలతో పోరాడుతున్నారు. దీంతో 70 వరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే బ్రిడ్జి కూలిపోయిన దృశ్యాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి.

లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో సైట్‌లో ప్రమాదం
లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో సైట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ మైనింగ్‌ సైట్‌లో నిత్యం వందలాది కార్మికులు పనిచేస్తుంటారు. మైనింగ్‌ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీశారని, దీంతో అది కుప్పకూలినట్లు మైనింగ్‌ ఏజెన్సీ పేర్కొంది.

Advertisement

Also Read: రామోజీరావు చెప్పిన ఆ మాటలు మర్చిపోలేను.. ‘రామోజీ అవార్డ్స్’లో CM రేవంత్ రెడ్డి

రాగి మైనింగ్ పై లక్షల మంది ఉపాధి..
కాంగోలోని చాలా మంది ప్రజలకు ఈ రాగి మైనింగ్‌ ముఖ్యమైన జీవనాధారం. ఇక్కడ కనీసం 20 లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లక్షలాది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. అయితే ఇంత మంది ఉపాధి పొందుతున్న ఈ గనిలో కనీస భద్రతా చర్యలు లేకపోవడంతో గతంలో ఈ గనిలో ప్రమాదాలు జరిగి చాలా మంది మృతిచెందారు. అయితే దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×