E-Paper
Advertisement

Israel: కాల్పులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. ఉగ్రవాదితో సహా 8 మంది మృతి

Israel: కాల్పులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. ఉగ్రవాదితో సహా 8 మంది మృతి
Advertisement

Israel: కాల్పుల మోతతో ఇజ్రాయెల్ మరోసారి దద్దరిల్లింది. జెరూసలేంలోని ఓ ప్రార్థనా మందిరంలో ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. శుక్రవారం సాయంత్రం 8.30 గంటల సమయంలో విచక్షణారహితంగా జనాలపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉగ్రవాదిపై కాల్పులు జరపడంతో అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×