E-Paper
Advertisement

Israel: కాల్పులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. ఉగ్రవాదితో సహా 8 మంది మృతి

Israel: కాల్పులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. ఉగ్రవాదితో సహా 8 మంది మృతి

Israel: కాల్పుల మోతతో ఇజ్రాయెల్ మరోసారి దద్దరిల్లింది. జెరూసలేంలోని ఓ ప్రార్థనా మందిరంలో ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. శుక్రవారం సాయంత్రం 8.30 గంటల సమయంలో విచక్షణారహితంగా జనాలపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉగ్రవాదిపై కాల్పులు జరపడంతో అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా దాడులు.. క్షిపణి ప్రయోగ కేంద్రాలు

Big Stories

×