E-Paper
Advertisement

Jack Dorsey Blue Sky : ట్విట్టర్‌కు ధీటుగా బ్లూస్కై.. త్వరలో లాంచ్..

Jack Dorsey Blue Sky : ట్విట్టర్‌కు ధీటుగా బ్లూస్కై.. త్వరలో లాంచ్..
Advertisement

ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుంచి జాక్ డార్సీ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో పరాగ్ అగర్వాల్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేసిన తరువాత అందులో అనేక మార్పులు జరుగనున్నాయి. పరాగ్ అగర్వాల్‌ను ఇప్పటికే సీఈవో స్థానం నుంచి తొలగించారు మస్క్. బ్లూస్కై నిజంగా ట్విట్టర్‌కు గట్టి పోటీ ఇస్తుందా.. వేచి చూడాల్సిందే.

Advertisement

Jack Dorsey Blue Sky : ప్రస్తుతం నడుస్తుంది డిజిటల్ యుగం.. ఇప్పుడంతా సోషల్ మీడియా, యాప్స్, వెబ్సైట్స్, ఇంటర్నెట్‌దే హవా.. ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే ట్విట్టర్‌కు ధీటుగా.. పోటీగా ‘బ్లూస్కై’ అనే సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫార్మ్‌ను స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ బ్లూస్కై పబ్లిక్ బీటా టెస్టింగ్‌లో ఉందని చెప్పారు.

అథెంటికేటెడ్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్‌పై బ్లూస్కై పనిచేస్తందని జాక్ డోర్సే తెలిపారు. సోషల్ మీడియా నెట్వర్క్‌ల వెనుక ఉన్న అసలు లక్ష్యాన్ని ఈ బ్లూస్కై చేధిస్తుందని చెప్పారు. యూజర్ల డేటాను కూడా ఇది హస్తగతం చేసుకోగలుగుతుందన్నారు. అయితే ఒక సైట్ నుండి కాకుండా పలు సైట్ల నుంచి దీన్ని నడపాల్సి ఉంటుందని జాక్ డార్సే తెలిపారు. ట్విట్టర్‌కు బ్లూస్కై గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Advertisement

ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుంచి జాక్ డార్సీ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో పరాగ్ అగర్వాల్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేసిన తరువాత అందులో అనేక మార్పులు జరుగనున్నాయి. పరాగ్ అగర్వాల్‌ను ఇప్పటికే సీఈవో స్థానం నుంచి తొలగించారు మస్క్. బ్లూస్కై నిజంగా ట్విట్టర్‌కు గట్టి పోటీ ఇస్తుందా.. వేచి చూడాల్సిందే.

Tags

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×