E-Paper
Advertisement

Gujarath Morbi Bridge : మోర్బీ బ్రిడ్జ్ దుర్ఘటనలో పెరుగుతోన్న మృతుల సంఖ్య..

Gujarath Morbi Bridge : మోర్బీ బ్రిడ్జ్ దుర్ఘటనలో పెరుగుతోన్న మృతుల సంఖ్య..
Advertisement

Gujarath Morbi Bridge : వంతెన కూలిన ఘటనను గుజరాత్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనతో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్‌ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్‌ సంఘ్వీ తెలిపారు. దీంతోపాటు ఐదుగురు సభ్యుల కమిటీ ప్రమాదానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తుందన్నారు.

మోర్బీ నగరంలోని వేలాడే వంతెనకు 7 నెలలపాటు మరమ్మతుల నిర్వహించి.. గుజరాతీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న దాన్ని తిరిగి తెరిచారు. దీపావళి సెలవులకు తోడు ఆదివారం కూడా కావడంతో ఈ వంతెన వద్ద పర్యాటకుల రద్దీ బాగా కనిపించింది. వంతెనపైకి వందల మంది చేరారు. సందర్శకుల సంఖ్య మరీ ఎక్కువ కావడంతో.. అధిక బరువును మోయలేక ఆదివారం సాయంత్రం వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.

Advertisement

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×