E-Paper
Advertisement

Archaeology: తవ్వకాల్లో బయటపడ్డ 5వేల ఏళ్ల నాటి రెస్టారెంట్.. మట్టి ఫ్రిడ్జ్

Archaeology: తవ్వకాల్లో బయటపడ్డ 5వేల ఏళ్ల నాటి రెస్టారెంట్.. మట్టి ఫ్రిడ్జ్
Advertisement

Archaeology: తవ్వకాల్లో అప్పుడప్పుడు పురాతన కాలం నాటి వస్తువులు బయటపడడం చూస్తుంటాము. వాటిని పరిశీలించి చరిత్రను వెలికితీస్తుంటారు పురవాస్తు శాఖ అధికారులు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురాతన వస్తువులు, ఆ కాలం నాటి విశేషాలు బయటపడ్డాయి. అందులో కొన్నింటి గురించి పూర్తి వివరాలను శాస్త్రవేవత్తలు కొనుగొన్నప్పటికీ.. మరికొన్నింటిపై ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నారు.

ఇక ఇటీవల ఇరాక్‌లో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరపగా.. షాకింగ్ విషయం బయటపడింది. పెన్సిల్వేనియా, పిసా యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా తవ్వకాలు జరిపి సుమారు 5వేల సంవత్సరాల కిందటి రెస్టారెంట్‌ను కనుగొన్నారు.

Advertisement

రెస్టారెంట్లో వినియోగించిన వంట సామాగ్రి, గిన్నెలు, బెంచీలతో పాటు ఓ మట్టి ఫ్రిడ్జ్‌ తవ్వకాల్లో బయటపడ్డాయి. అంతేకాకుండా ఆ ఫ్రిడ్జ్‌లో బీర్లను దాచిపెట్టినట్లు ఆధారాలను కూడా గుర్తించారు. అలాగే అప్పట్లో బీర్ తయారు చేసిన ఒక రెసిపీని కూడా కొనుగొన్నారు.

Tags

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×