BigTV English

Intel: మాంద్యం వేళ ఇంటెల్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల జీతాల్లో కోత

Intel: మాంద్యం వేళ ఇంటెల్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల జీతాల్లో కోత

Intel: మాంద్యం దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు దివాళా తీస్తున్నాయి. ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. అయితే టెక్ దిగ్గజం ఇంటెల్ మాత్రం ఉద్యోగులను తొలగించకుండా.. కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల జీతాల్లో కోత విధించనున్నట్లు ప్రకటించింది.


కంపెనీ సీఈవో, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధన వర్తిస్తుందని ఇంటెల్ వెల్లడించింది. దీంతో సీఈవో జీతంలో 25 శాతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగుల జీతాల్లో 15 శాతం, సీనియర్ మేనేజర్ల జీతాల్లో 10 శాతం కోత పడనుంది.

ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించామని.. కంపెనీ భవిష్యత్తు నిర్ణయాలకు ఇది ఎంతో దోహద పడుతుందని ఇంటెల్ వెల్లడించింది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×