E-Paper
Advertisement

Intel: మాంద్యం వేళ ఇంటెల్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల జీతాల్లో కోత

Intel: మాంద్యం వేళ ఇంటెల్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల జీతాల్లో కోత
Advertisement

Intel: మాంద్యం దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు దివాళా తీస్తున్నాయి. ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. అయితే టెక్ దిగ్గజం ఇంటెల్ మాత్రం ఉద్యోగులను తొలగించకుండా.. కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల జీతాల్లో కోత విధించనున్నట్లు ప్రకటించింది.

కంపెనీ సీఈవో, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధన వర్తిస్తుందని ఇంటెల్ వెల్లడించింది. దీంతో సీఈవో జీతంలో 25 శాతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగుల జీతాల్లో 15 శాతం, సీనియర్ మేనేజర్ల జీతాల్లో 10 శాతం కోత పడనుంది.

Advertisement

ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించామని.. కంపెనీ భవిష్యత్తు నిర్ణయాలకు ఇది ఎంతో దోహద పడుతుందని ఇంటెల్ వెల్లడించింది.

Tags

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Big Stories

Advertisement
×