E-Paper
Advertisement

Intel: మాంద్యం వేళ ఇంటెల్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల జీతాల్లో కోత

Intel: మాంద్యం వేళ ఇంటెల్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల జీతాల్లో కోత

Intel: మాంద్యం దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు దివాళా తీస్తున్నాయి. ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. అయితే టెక్ దిగ్గజం ఇంటెల్ మాత్రం ఉద్యోగులను తొలగించకుండా.. కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల జీతాల్లో కోత విధించనున్నట్లు ప్రకటించింది.

కంపెనీ సీఈవో, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధన వర్తిస్తుందని ఇంటెల్ వెల్లడించింది. దీంతో సీఈవో జీతంలో 25 శాతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగుల జీతాల్లో 15 శాతం, సీనియర్ మేనేజర్ల జీతాల్లో 10 శాతం కోత పడనుంది.

ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించామని.. కంపెనీ భవిష్యత్తు నిర్ణయాలకు ఇది ఎంతో దోహద పడుతుందని ఇంటెల్ వెల్లడించింది.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×