E-Paper
Advertisement

Anand Mahindra: నా అనుభవంతో చెప్తున్నా.. భారత్‌తో సవాల్ వద్దు: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra: నా అనుభవంతో చెప్తున్నా.. భారత్‌తో సవాల్ వద్దు: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra: దేశవ్యాప్తంగా అదానీ గ్రూప్ వ్యవహారం సంచలనంగా మారింది. హిండెన్‌బర్గ్ దెబ్బకు అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. పార్లమెంట్‌ను కూడా అదానీ గ్రూప్ వ్యవహారం కుదిపేస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు.

తన ట్విట్టర్ ఖాతాలో ‘‘ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఉండాలని భావిస్తోంది. ఆ ఆశయాలను ప్రస్తుతం వ్యాపార రంగంలో ఎదురవుతున్న సవాళ్లు దెబ్బతీస్తాయా.. అని అంతర్జాతీయ మీడియా ఊహాగానాలు చేస్తోంది. నా జీవితంలో ఎన్నో యుద్ధాలు, ఉగ్రదాడులు, మాంద్యం పరిస్థితులు, కరువుకాటకాలను చూశాను. వాటిని చూసిన అనుభవంతో చెప్తున్నా…. ఎప్పుడూ భారత్‌కు సవాల్ విసరకండి’’ అంటా రాసుకొచ్చారు. పరోక్షంగా అదానీ గ్రూప్‌నకు మద్ధతు ఇచ్చారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×