E-Paper
Advertisement
Japan: మహిళలు స్నానాలు చేస్తుంటే 30 ఏళ్లుగా ఫొటోలు, వీడియోలు..
ICC Negligence:టీమిండియా నెంబర్‌వన్‌.. తూచ్ అన్న ఐసీసీ..
Good News:వాహనదారులకు త్వరలో శుభవార్త?

Good News:వాహనదారులకు త్వరలో శుభవార్త?

Good News:పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయి అవస్థలు పడుతున్న వాహనదారులు త్వరలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నిసార్లు రెపో రేట్లు పెంచినా ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడంతో… పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ ట్యాక్స్, మరికొన్ని వస్తువులపై పన్నులు తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడ్డాక కేంద్రం పన్నుల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు పెట్రోల్, […]

Bank Locker:లాకర్లలో ఇకపై వాటికి చోటు లేదు..
Indian Women:భారత్ మహిళలను వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు..
NTR Trivikram: ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ మూవీ.. స‌రికొత్త జోన‌ర్‌

NTR Trivikram: ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ మూవీ.. స‌రికొత్త జోన‌ర్‌

NTR Trivikram:యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నుంది. ఈ విష‌యాన్ని చెప్పింది ఎ వ‌రో కాదు.. నిర్మాత సూర్య దేవ‌ర నాగవంశీ. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా చేయాల‌ని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే రొటీన్ ఫ్యామిలీ సినిమాలో, క‌మ‌ర్షియ‌ల్ సినిమానో చేయాల‌నుకోవ‌టం లేద‌ట‌. రొటీన్‌కి భిన్నంగా ఓ పౌరాణిక చిత్రం చేయ‌బోతున్నార‌ట‌. పౌరాణికంలో సినిమా అంటే చాలా ఉంటుంది. మ‌రి ఏ కాన్సెప్ట్‌తో త్రివిక్ర‌మ్ […]

Vande Bharat Express: దూసుకెళ్తున్న వందేభారత్.. రికార్డ్ స్థాయిలో ఆక్యుపెన్సీ

Vande Bharat Express: దూసుకెళ్తున్న వందేభారత్.. రికార్డ్ స్థాయిలో ఆక్యుపెన్సీ

Vande Bharat Express: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు దూసుకెళ్తున్నాయి. విమాన ప్రయాణానికి ఏమాత్రం తగ్గకుండా.. దేశవ్యాప్తంగా మొత్తం 10 రైళ్లు సేవలందిస్తున్నాయి. అలాగే తక్కువ సమయంలో గమ్యస్థానాన్ని చేర్చుతుండడంతో ఎక్కువ మంది వీటిలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిత్యం రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తాజాగా ఈ రైళ్ల ఆక్యుపెన్సీకి సంబంధించిన నివేదికను రైల్వే అధికారులు విడుదల చేశారు. అందులో 5 రైళ్లు వందశాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తుండగా.. మిగతా ఐదు తక్కువ […]

Guava:జామపండు నైవేద్యం పెట్టారా..!

Guava:జామపండు నైవేద్యం పెట్టారా..!

Guava:ఇష్టదైవాన్ని పూజించుకునే సమయంలో కొంతమంది నైవేద్యంగా కొన్ని పండ్లను పెడుతుంటారు. కొన్నిరకాల పళ్లను ఇటువంటి పూజా కార్యక్రమాల్లో నైవేద్యంగా పెట్టడం వల్ల గౌరవమర్యాదలతోసహా సిరిసంపదలు కూడా లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దేవునికి నైవేద్యంగా పెట్టిన ద్రాక్షపండ్లను పేదవారికి దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయం అవుతాయట.. అలాగే వీటిని ఇంట్లో వున్న చిన్నపిల్లలకు, పెద్దలకు పంచిపెడితే.. గృహంలో నిత్యం సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అదేవిధంగా దేవుని పూజకోసం జామపళ్లను నైవేద్యంగా పెడితే.. రాజగౌరవంతోపాటు పదిమంది మధ్య […]

Expiry Medicines:ఇంట్లో పనిచేయని ఔషధాలు ఉంటే దోషమా….
Online Laddu: ఆన్ లైన్ లో శ్రీవారి లడ్డూలు అంతా మోసమే
Chandrababu: ‘నమ్మకం కాదు.. నువ్వే మా దరిద్రం’.. జగన్‌పై చంద్రబాబు ఫైర్..
Singer Sunitha: ప్రెగ్నెంట్ వార్త‌ల‌పై సింగ‌ర్ సునీత్ రియాక్ష‌న్‌
Dil Raju: ఇది యాపారం.. దిల్ రాజు ‘దసరా’ మాస్ట‌ర్ ప్లాన్‌
APPolitics:3రాజధానులు..బుగ్గన అలా..సజ్జల ఇలా..క్లారిటీ మిస్..

APPolitics:3రాజధానులు..బుగ్గన అలా..సజ్జల ఇలా..క్లారిటీ మిస్..

APPolitics:ఏపీలో రాజధాని ఇష్యూ హీటెక్కింది.ఏపీకి ఒక్కటే రాజధాని అని అది విశాఖ మాత్రమేనని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి.విపక్షాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ తాము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని స్పష్టం చేస్తోంది.అటు రాజధాని అంశంపై ప్రజల్లోనే తేల్చుకుందామని జనసేన సవాల్ చేస్తోంది. రాజధానిగా విశాఖను..ఏపీ ప్రజలు ఒప్పుకోవడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి,నిజాయితీ ఉంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. […]

Big Stories

Advertisement
×