BigTV English

Kerala Stampede : కేరళలో తొక్కిసలాట.. నలుగురు మృతి.. 50 మందికి గాయాలు

Kerala Stampede : కేరళలోని ఒక యూనివర్సిటీలో తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఈ ఘటన కేరళ రాష్ట్రం కొచ్చిలోని యూనివర్సిటీ ఆఫ్ కొచ్చిన్‌ క్యాంపస్‌లో జరిగిన ఒక టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో జరిగింది.

Kerala Stampede : కేరళలో తొక్కిసలాట.. నలుగురు మృతి.. 50 మందికి గాయాలు

Kerala Stampede : కేరళలోని ఒక యూనివర్సిటీలో తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఈ ఘటన కేరళ రాష్ట్రం కొచ్చిలోని యూనివర్సిటీ ఆఫ్ కొచ్చిన్‌ క్యాంపస్‌లో జరిగిన ఒక టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో జరిగింది.


సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు అదే యూనివర్సిటీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. చనిపోయిన వారిలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. గాయపడిన విద్యార్థులను కలమస్సేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో జరిగిన టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో రాత్రి 7 గంటలకు వర్షం కురవడంతో తొక్కిసలాట జరిగింది. వర్షంలో తడవకుండా ఉండడానికి విద్యార్థులు లోపలి వైపు ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నిఖితా గాంధీ లైవ్ కాన్సర్ట్‌ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో విద్యార్థులు వచ్చారని స్థానిక మీడియా తెలిపింది.


Tags

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×