E-Paper
Advertisement
వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!
వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!
వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు, శిథిలాల కింద 30 మందికి పైగా కార్మికులు!

వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు, శిథిలాల కింద 30 మందికి పైగా కార్మికులు!

Wayanad Landslide: కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి మరోసారి కోరలు చాచింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఘోర ప్రమాదం సంభవించింది. అనక్కంపొయిల్‌-కల్లాడి సొరంగం (ట్విన్-టన్నెల్) నిర్మాణ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. కల్లాడిలోని మీనాక్షి వంతెన సమీపంలో జరిగిన ఈ విపత్తులో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న సుమారు 30 మందికి పైగా కార్మికులు బురద, శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు […]

కేరళ బాక్సాఫీస్ వద్ద ‘హ్యాపీ 4K’ ప్రభంజనం.. 11 రోజుల్లోనే రికార్డ్ వసూళ్లు..
‘దృశ్యం 3’లో కనిపించిన నంబర్ ప్లేట్ అసలెవరిది? కేరళలో హాట్ టాపిక్‌గా మారిన వివాదం
ఆ టౌన్ లో ఏ బ్యానర్ పెట్టినా 24 గంటల తర్వాత మాయం.. నిజంగా వండర్!
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్.. కాంగ్రెస్ వైపు మైనార్టీల మొగ్గు, అస్సాం టు తమిళనాడు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్.. కాంగ్రెస్ వైపు మైనార్టీల మొగ్గు, అస్సాం టు తమిళనాడు

Assam Result: దేశంలోని ముస్లిం వర్గాలు దశాబ్దమున్నరపాటు బీజేపీకి అండగా నిలిచింది. అందువల్లే మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని చెబుతుంటారు. ఆ ఓటు బ్యాంకు ఇప్పుడిప్పుడే టర్న్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకు నిదర్శనం ఇటీవల కేరళ-అస్సాంలోని వచ్చిన ఫలితాలు. ఇదే కంటిన్యూ అయితే 2029 పార్లమెంటు ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి కష్టాలు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్  ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను […]

కేరళ రాజకీయాల్లో రేవంత్ సెగ.. విజయన్ పాలనకు ఎక్స్‌పైరీ డేట్ ముగిసింది!
ముగ్గురు ముఖ్యమంత్రులకు మూడింది.. కంచుకోటలు బద్దలు?
Solar Stove: వావ్.. సోలార్‌ పవర్‌తో పనిచేసే ఈ స్టవ్ గురించి మీకు తెలుసా?
Kozhikode: కేవలం ఒక్క రూపాయికే బూట్లు.. ఆఫర్ కోసం ఎగబడ్డ జనం.. చివరకు లాఠీచార్జ్!
BIG TV Malayalam: కేరళ మీడియా రంగంలో సరికొత్త విప్లవం.. గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన BIG TV
Sabarimala Gold Theft Case: శబరిమల ఆలయ బంగారం చోరీ కేసు.. చిక్కుల్లో నటుడు జయరాం
Sabarimala temple closed: ముగిసిన అయ్యప్ప దర్శనాలు.. రాజు చేతికి ఆలయ తాళాలు.. శబరిగిరిలో నిశ్శబ్దం

Sabarimala temple closed: ముగిసిన అయ్యప్ప దర్శనాలు.. రాజు చేతికి ఆలయ తాళాలు.. శబరిగిరిలో నిశ్శబ్దం

Sabarimala temple closed: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో వార్షిక తీర్థయాత్ర సీజన్ అత్యంత వైభవంగా ముగిసింది. సోమవారం తెల్లవారుజామున ఆలయ గర్భగుడి ద్వారాలను మూసివేయడంతో రెండు నెలల పాటు కొనసాగిన ఆధ్యాత్మిక వేడుకలు అధికారికంగా ముగిశాయి. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ స్వామివారిని దర్శించుకున్న అనంతరం, సంప్రదాయబద్ధంగా ఆలయ తాళాలను పందలం ప్యాలెస్ ప్రతినిధులకు అప్పగించి యాత్రకు ముగింపు పలికారు. ఈ ఏడాది అయ్యప్ప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. […]

Kerala News: అయ్యయ్యో.. ఆర్టీసీ బస్సులో అట్టపెట్టెలను ధరించిన కండక్టర్లు, ప్రయాణికులు.. వీడియో వైరల్

Big Stories

Advertisement
×