BigTV English
Advertisement

56 Pilgrims died in Chardham Yatra: చార్‌ధామ్ యాత్రలో భారీ విషాదం.. 56 మంది యాత్రికులు మృతి

56 Pilgrims died in Chardham Yatra: చార్‌ధామ్ యాత్రలో భారీ విషాదం.. 56 మంది యాత్రికులు మృతి

56 Pilgrims have died in Chardham Yatra: చార్ ధామ్ యాత్రలో భారీ విషాదం చోటు చేసుకుంది. యాత్రలో ఎంతమంది మృత్యువాత పడ్డారనేదానిపైన అధికారులు వివరాలు వెల్లడించారు. చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన 16 రోజుల్లో 56 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారని, అందులో 50 ఏళ్లు పైబడినవారు 40 మంది ఉన్నారని తెలిపారు. గుండెపోటు, పల్మనరీ ఎడమా వల్ల 47 మంది యాత్రికులు మృతిచెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా కేదార్ నాథ్ ధామ్ యాత్ర మార్గంలో 27 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.


Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×