BigTV English

56 Pilgrims died in Chardham Yatra: చార్‌ధామ్ యాత్రలో భారీ విషాదం.. 56 మంది యాత్రికులు మృతి

56 Pilgrims died in Chardham Yatra: చార్‌ధామ్ యాత్రలో భారీ విషాదం.. 56 మంది యాత్రికులు మృతి

56 Pilgrims have died in Chardham Yatra: చార్ ధామ్ యాత్రలో భారీ విషాదం చోటు చేసుకుంది. యాత్రలో ఎంతమంది మృత్యువాత పడ్డారనేదానిపైన అధికారులు వివరాలు వెల్లడించారు. చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన 16 రోజుల్లో 56 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారని, అందులో 50 ఏళ్లు పైబడినవారు 40 మంది ఉన్నారని తెలిపారు. గుండెపోటు, పల్మనరీ ఎడమా వల్ల 47 మంది యాత్రికులు మృతిచెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా కేదార్ నాథ్ ధామ్ యాత్ర మార్గంలో 27 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.


Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×