E-Paper
Advertisement

Ayodhya Ram Mandir : జై శ్రీరామ్.. అయోధ్య రాముడి కోసం అమెరికా వీధుల్లో ర్యాలీ..

Ayodhya Ram Mandir : జై శ్రీరామ్.. అయోధ్య రాముడి కోసం అమెరికా వీధుల్లో ర్యాలీ..

Ayodhya Ram Mandir : అయోధ్య రాముడి కోసం అమెరికా వీధుల్లో ర్యాలీ నిర్వహించారు హిందూ సంఘ సభ్యులు. ఆ జగధాబిరాముడి దివ్య మందిరం ప్రారంభోత్సవానికి మద్దతుగా ఈ ర్యాలీని నిర్వహించారు. ఫ్రెడ్రిక్ సిటీ మేరీల్యాండ్‌కు సమీపంలో ఉన్న అయోధ్య వేలోని శ్రీ భక్త ఆంజనేయ ఆలయం ఈ ర్యాలీకి వేదికైంది.

ర్యాలీ సందర్భంగా ఆ వీధులన్ని జై శ్రీరామ్‌ నినాదాలతో మారుమోగాయి.500 ఏళ్ల హిందువుల పోరాటం తర్వాత భగవాన్ శ్రీరామ మందిరాన్ని ప్రారంభిస్తున్నామని.. జనవరి 20న వాషింగ్టన్‌ డీసీలో వెయ్యి అమెరికన్ హిందూ కుటుంబాలు అయోధ్య వేడుకల్లో పాల్గొంటారని… వేడుకల్లో రామ్ లీలా, రాముడి కథలు, ప్రార్థనలు, భజనలు నిర్వహిస్తామన్నారు అమెరికా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు మహేంద్ర. అమెరికాలో జన్మించిన పిల్లలకు అర్థమయ్యేటట్లు 45 నిమిషాలపాటు శ్రీరాముడి జీవితవిశేషాలను ప్రదర్శిస్తామన్నారు

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×