E-Paper
Advertisement

IPS Transfers : 9 మంది ఐపీఎస్‌ల బదిలీ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

IPS Transfers : 9 మంది ఐపీఎస్‌ల బదిలీ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

IPS Transfers : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడును పెంచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులను బదిలీలు చేస్తోంది సీఎం రేవంత్ సర్కార్. గత కొన్ని రోజులుగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే మరో 9 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ చేపడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌లో సిట్‌, క్రైమ్స్‌ జాయింట్‌ సీపీగా ఏవీ రంగనాథ్‌, ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీగా విశ్వప్రసాద్‌, వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్‌కుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ డీసీపీగా జోయల్‌ డేవిస్‌, నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, సీసీఎస్‌ డీసీపీగా ఎన్‌.శ్వేత, హైదరాబాద్‌ ట్రాఫిక్‌-1 డీసీపీగా ఎస్‌ సుబ్బారాయుడిని బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

టాస్క్ ఫోర్స్ డీసీపీగా పని చేస్తున్న నికిత పంత్, సిట్ క్రైమ్స్ జాయింట్ సీపీగా పని చేస్తున్న గజరావ్ భూపాల్, నార్త్ జోన్ డీసీపీగా పని చేస్తున్న చందనా దీప్తీలను డీజీపీ ఆఫీస్ లో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

Related News

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

Big Stories

×