BigTV English

Bihar: భార్య కాపురానికి రావడం లేదని మర్మాంగాన్ని కోసుకున్నాడు!

Bihar: భార్య కాపురానికి రావడం లేదని మర్మాంగాన్ని కోసుకున్నాడు!

Bihar: బీహార్‌లోని మాధేపురాలో విచిత్ర సంఘటన జరిగింది. భార్యకాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసుకున్నాడు. రజ్నీనాయనగర్‌కు చెందిన కృష్ణ(25) అనే వ్యక్తికి అనిత అనే యువతితో వివాహం జరిగింది. కృష్ణ ఉద్యోగరిత్యా పంజాబ్‌లో ఉంటుండగా.. అనిత పిల్లలతో కలిసి సొంతూరులోనే జీవిస్తుంది. ఇటీవల కృష్ణ సొంతూరుకు వెళ్లగా.. అప్పటికే అనిత పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.


అయితే కాపురానికి రావాలంటూ కృష్ణ పలుమార్లు చెప్పినప్పటికీ అనిత అందుకు నిరాకరించింది. దీంతో భార్య రావడం లేదని కృష్ణ మనస్తానికి గురయ్యాడు. కోపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణ మాధేపురాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×