BigTV English
Advertisement

Bihar: భార్య కాపురానికి రావడం లేదని మర్మాంగాన్ని కోసుకున్నాడు!

Bihar: భార్య కాపురానికి రావడం లేదని మర్మాంగాన్ని కోసుకున్నాడు!

Bihar: బీహార్‌లోని మాధేపురాలో విచిత్ర సంఘటన జరిగింది. భార్యకాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసుకున్నాడు. రజ్నీనాయనగర్‌కు చెందిన కృష్ణ(25) అనే వ్యక్తికి అనిత అనే యువతితో వివాహం జరిగింది. కృష్ణ ఉద్యోగరిత్యా పంజాబ్‌లో ఉంటుండగా.. అనిత పిల్లలతో కలిసి సొంతూరులోనే జీవిస్తుంది. ఇటీవల కృష్ణ సొంతూరుకు వెళ్లగా.. అప్పటికే అనిత పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.


అయితే కాపురానికి రావాలంటూ కృష్ణ పలుమార్లు చెప్పినప్పటికీ అనిత అందుకు నిరాకరించింది. దీంతో భార్య రావడం లేదని కృష్ణ మనస్తానికి గురయ్యాడు. కోపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణ మాధేపురాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×