E-Paper
Advertisement

Indigo Airlines: దేశంలో పలు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపు

Indigo Airlines: దేశంలో పలు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపు

Indigo Airlines: దేశంలో పలు ఎయర్ పోర్టులను పేల్చేస్తామని వచ్చిన మెయిల్ కలకలం రేపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్ పోర్టులను పేల్చివేస్తామంటూ అగంతకులు, ఇండిగో ఎయిర్ లైన్స్ కార్యాలయానికి మెయిల్స్ పంపించారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రత దళాలు 5 ఎయిర్ పోర్ట్ లలో క్షణ్నంగా తనిఖీలు చేపట్టాయి. బాంబు స్వ్కాడ్ విస్తృత తనిఖీలు చేస్తుున్నాయి.

బుధవారం వారణాసికి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం.  “విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అందరు ప్రయాణీకులు సురక్షితంగా దింపారు. అన్ని తప్పనిసరి భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత విమానం కార్యకలాపాలకు విడుదల చేయబడుతుంది” అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×