E-Paper
Advertisement

Indigo Airlines: దేశంలో పలు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపు

Indigo Airlines: దేశంలో పలు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపు
Advertisement

Indigo Airlines: దేశంలో పలు ఎయర్ పోర్టులను పేల్చేస్తామని వచ్చిన మెయిల్ కలకలం రేపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్ పోర్టులను పేల్చివేస్తామంటూ అగంతకులు, ఇండిగో ఎయిర్ లైన్స్ కార్యాలయానికి మెయిల్స్ పంపించారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రత దళాలు 5 ఎయిర్ పోర్ట్ లలో క్షణ్నంగా తనిఖీలు చేపట్టాయి. బాంబు స్వ్కాడ్ విస్తృత తనిఖీలు చేస్తుున్నాయి.

బుధవారం వారణాసికి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం.  “విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అందరు ప్రయాణీకులు సురక్షితంగా దింపారు. అన్ని తప్పనిసరి భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత విమానం కార్యకలాపాలకు విడుదల చేయబడుతుంది” అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు.

Related News

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

Big Stories

Advertisement
×