BigTV English
Advertisement

Businessman Pushed Waiter From Terrace: యూపీలో దారుణం.. ప్రీ వెడ్డిండ్‌ ఫంక్షన్‌లో వెయిటర్ ను టెర్రస్‌పై నుంచి తోసిన బిజినెస్‌మేన్!

Businessman Pushed Waiter From Terrace: యూపీలో దారుణం.. ప్రీ వెడ్డిండ్‌ ఫంక్షన్‌లో వెయిటర్ ను టెర్రస్‌పై నుంచి తోసిన బిజినెస్‌మేన్!

Businessman Pushes Hotel Waiter from Terrace in Uttar Pradesh: ఫ్రెండ్స్‌తో ప్రీ వెడ్డింగ్ పార్టీ అంటే ఆ మజాయే వేరు. అప్పటివరకు అందరూ నవ్వుతూ పలకరించుకుంటూ ఎంజాయ్ చేశారు. అయితే యువకుల మధ్య మాటలు కాస్త తీవ్రమయ్యాయి. చివరకు ఫైటింగ్ దారి తీసింది. ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు.. ఈలోగా బిజినెస్‌మేన్ వచ్చి యువకుడ్ని మేడపై నుంచి కిందకు తోసిన ఘటన యూపీలో చోటు చేసుకుంది.


ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్‌లో బరిలీలోని ఓ ఫైవ్ స్టార్ హొటల్ వేదికైంది. వరుడు ఫ్రెండ్ రిదిమ్ అరోరా.. అదే హోటల్‌కు వచ్చిన మరో యువకుడు సార్థక్ అగర్వాల్ మధ్య చిన్నపాటి మాటలు కాస్త వాగ్వాదానికి దారితీశాయి. అనంతరం ఒకరిపై మరొకరు కొట్టుకున్నారు. రిదిమ్ తన ఫాదర్‌, బిజినెస్‌మేన్ అయిన సంజీవ్ అరోరాకు ఫోన్ చేసి జరుగుతున్న తతంగాన్ని చెప్పాడు  వెంటనే ఆయన ఘటన జరుగుతున్న ఫైవ్ స్టార్ హోటల్‌కి వచ్చారు.

Also Read: 2 Men Raped Beggar: మూసాపేట్ లో దారుణం.. భిక్షాటన చేసే మహిళపై రెచ్చిపోయిన కామాంధులు!


ఈలోగా అక్కడికి చేరుకున్న రిదిమ్ తండ్రి ఆ సన్నివేశాన్ని చూసి నియంత్రణ కోల్పోయాడు. వెంటనే సార్థక్ అగర్వాల్‌పై దాడి చేసి హోటల్ టెర్రస్ పైనుంచి కిందకు తోసేశారు. మరో యువకుడిపైనా ఆయన దాడి చేశారు. కిందపడిన సార్థక్ అగర్వాల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆ యువకుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అందరూ మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు చెబుతున్నమాట. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×