E-Paper
Advertisement

Businessman Pushed Waiter From Terrace: యూపీలో దారుణం.. ప్రీ వెడ్డిండ్‌ ఫంక్షన్‌లో వెయిటర్ ను టెర్రస్‌పై నుంచి తోసిన బిజినెస్‌మేన్!

Businessman Pushed Waiter From Terrace: యూపీలో దారుణం.. ప్రీ వెడ్డిండ్‌ ఫంక్షన్‌లో వెయిటర్ ను టెర్రస్‌పై నుంచి తోసిన బిజినెస్‌మేన్!
Advertisement

Businessman Pushes Hotel Waiter from Terrace in Uttar Pradesh: ఫ్రెండ్స్‌తో ప్రీ వెడ్డింగ్ పార్టీ అంటే ఆ మజాయే వేరు. అప్పటివరకు అందరూ నవ్వుతూ పలకరించుకుంటూ ఎంజాయ్ చేశారు. అయితే యువకుల మధ్య మాటలు కాస్త తీవ్రమయ్యాయి. చివరకు ఫైటింగ్ దారి తీసింది. ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు.. ఈలోగా బిజినెస్‌మేన్ వచ్చి యువకుడ్ని మేడపై నుంచి కిందకు తోసిన ఘటన యూపీలో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్‌లో బరిలీలోని ఓ ఫైవ్ స్టార్ హొటల్ వేదికైంది. వరుడు ఫ్రెండ్ రిదిమ్ అరోరా.. అదే హోటల్‌కు వచ్చిన మరో యువకుడు సార్థక్ అగర్వాల్ మధ్య చిన్నపాటి మాటలు కాస్త వాగ్వాదానికి దారితీశాయి. అనంతరం ఒకరిపై మరొకరు కొట్టుకున్నారు. రిదిమ్ తన ఫాదర్‌, బిజినెస్‌మేన్ అయిన సంజీవ్ అరోరాకు ఫోన్ చేసి జరుగుతున్న తతంగాన్ని చెప్పాడు  వెంటనే ఆయన ఘటన జరుగుతున్న ఫైవ్ స్టార్ హోటల్‌కి వచ్చారు.

Advertisement

Also Read: 2 Men Raped Beggar: మూసాపేట్ లో దారుణం.. భిక్షాటన చేసే మహిళపై రెచ్చిపోయిన కామాంధులు!

ఈలోగా అక్కడికి చేరుకున్న రిదిమ్ తండ్రి ఆ సన్నివేశాన్ని చూసి నియంత్రణ కోల్పోయాడు. వెంటనే సార్థక్ అగర్వాల్‌పై దాడి చేసి హోటల్ టెర్రస్ పైనుంచి కిందకు తోసేశారు. మరో యువకుడిపైనా ఆయన దాడి చేశారు. కిందపడిన సార్థక్ అగర్వాల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆ యువకుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అందరూ మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు చెబుతున్నమాట. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Advertisement

Tags

Related News

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

Big Stories

Advertisement
×