BigTV English

Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. ముగ్గురి అరెస్ట్..

Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. ముగ్గురి అరెస్ట్..
odisha-train-accident

Odisha train accident news today(Latest breaking news in telugu): ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. దర్యాప్తులో భాగంగా ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసింది.


సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరున్ కుమార్ మొహన్తా, సెక్షన్ ఇంజినీర్ మొహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పూ కుమార్ అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఆ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్స్ 304, 201 కింద కేసు నమోదు చేశారు.

గత నెల 2న బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 291 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. కుట్ర వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తేల్చారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×