E-Paper
Advertisement

Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. ముగ్గురి అరెస్ట్..

Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. ముగ్గురి అరెస్ట్..
odisha-train-accident

Odisha train accident news today(Latest breaking news in telugu): ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. దర్యాప్తులో భాగంగా ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసింది.

సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరున్ కుమార్ మొహన్తా, సెక్షన్ ఇంజినీర్ మొహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పూ కుమార్ అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఆ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్స్ 304, 201 కింద కేసు నమోదు చేశారు.

గత నెల 2న బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 291 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. కుట్ర వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తేల్చారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×