BigTV English
Advertisement

CM Jagan: 60 మంది సిట్టింగుల మార్పు.. ఐ-ప్యాక్ సంచలన రిపోర్ట్.. వైసీపీలో భారీ కుదుపు!

CM Jagan: 60 మంది సిట్టింగుల మార్పు.. ఐ-ప్యాక్ సంచలన రిపోర్ట్.. వైసీపీలో భారీ కుదుపు!
cm jagan ysrcp mlas

YSRCP latest news today(AP political news): ఏపీ అధికార పార్టీ వైసీపీ రాజకీయాల్లో భారీ కుదుపు. అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఐ ప్యాక్ టీమ్.. సంచలన రిపోర్ట్ అందజేసింది.


సీఎం జగన్ తో సమావేశమైన ఐ ప్యాక్ టీమ్.. రెండు నెలలుగా రాష్ట్రంలో నిర్వహించిన సర్వే రిపోర్ట్ ను అందజేసింది. దాదాపు 60 మంది సిట్టింగులను మార్చాలని రిపోర్ట్ లో తేల్చిచెప్పింది.

ఉత్తరాంధ్ర నుంచి 18 మంది, ఉభయగోదావరి జిల్లాల నుంచి 15, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 10 మంది, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి 9 మంది, రాయసీమ జిల్లాల్లో 20 నుంచి 25 మంది వరకు సిట్టింగులను మార్చాలని సూచించింది. ఈ నివేదికతో.. ప్రజల్లో ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు అర్థం అవుతోంది.


ఇటీవల పార్టీ ప్రజాప్రతినిధులు, రీజినల్ కోఆర్డినేటర్ల సమీక్షలో.. పనితీరు బాగోలేదని 18 మంది ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇచ్చారు సీఎం జగన్. సర్వే రిపోర్టు ప్రకారమే సీట్లు ఇస్తానని.. తీరు మారక పోతే వేటు తప్పదని హెచ్చరించారు. అయితే, ఐ-ప్యాక్ లేటెస్ట్ సర్వేలో.. ఆ సంఖ్య భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. 18 కాస్తా.. మూడురెట్లు పెరిగి.. ఏకంగా 60 మంది వరకు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తేల్చిందట సర్వే నివేదిక. ఆ మేరకు సీఎం జగన్ ముందు రిపోర్ట్ ఉంచినట్టు సమాచారం. జగనన్న సురక్ష.. కార్యక్రమం తరువాత మరోసారి సర్వే చేయనుంది I-PACK టీమ్. అప్పటికి ఈ సంఖ్య ఎంతకు మారుతుందో? నివేదికలో ఏ ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయో? అనే టెన్షన్ వైసీపీ ప్రజాప్రతినిధులను కలవర పెడుతోంది.

Related News

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Big Stories

×