E-Paper
Advertisement

Corona New Variant : కరోనా కొత్త వేరియంట్.. కేంద్రం కీలక సూచనలు..

Corona New Variant : కరోనా కొత్త వేరియంట్.. కేంద్రం కీలక సూచనలు..
Advertisement

Corona New Variant : దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కేరళ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ JN-వన్ గుర్తించారు. దీంతో కేంద్రం రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. ఇప్పటి వరకు ఈ వేరియంట్ వలన ఐదుగురు మృతి చెందారు. ఈ మృతుల్లో నలుగురు కేరళ వారు కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని.. RT-PCR టెస్టులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. అలాగే పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని కేంద్రం కోరింది. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.

Advertisement

కోవిడ్ కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి , సంబంధించిన టెస్టులు చేయించుకోవాలన్నారు. రాష్ట్రాల్లో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రాష్ట్రాలు,జిల్లాల్లో సమీక్షలు నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు కోవిడ్ పరిస్థతిపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది .

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×