E-Paper
Advertisement

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు..

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు..
Advertisement

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ కేసు ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను వదలడం లేదు. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఈనెల 21న ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే మెడిటేషన్ కోసం 10 రోజులు వెళ్లనున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్.

దీంతో ఆయన ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపుగా ఆయన విచారణకు హాజరుకాకపోవచ్చంటున్నాయి పార్టీ వర్గాలు. గతంలో అక్టోబర్ 30న కూడా కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది ఈడీ. అయితే ఆయన గతంలోనూ విచారణకు హాజరు కాలేదు.

Advertisement

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×