E-Paper
Advertisement

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు..

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు..

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ కేసు ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను వదలడం లేదు. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఈనెల 21న ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే మెడిటేషన్ కోసం 10 రోజులు వెళ్లనున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్.

దీంతో ఆయన ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపుగా ఆయన విచారణకు హాజరుకాకపోవచ్చంటున్నాయి పార్టీ వర్గాలు. గతంలో అక్టోబర్ 30న కూడా కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది ఈడీ. అయితే ఆయన గతంలోనూ విచారణకు హాజరు కాలేదు.

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×