E-Paper
Advertisement

Puja Khedkar: పూజా ఖేద్కర్‌పై నివేదిక సమర్పించిన కమిటీ

Puja Khedkar: పూజా ఖేద్కర్‌పై నివేదిక సమర్పించిన కమిటీ

Puja Khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఏకసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. దర్యాప్తు చేసిన ఈ కమిటీ.. నివేదికను డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సల్ అండ్ ట్రైనిగ్ (డీఓపీటీ)కి సమర్పించింది. పుణెలో సహాయ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్ పై అధికార దుర్వినియోగంతోపాటు యూపీఎస్సీలో తప్పుడు పత్రాలు సర్పించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో పూజా ఖేద్కర్ ఐఏఎస్ ఎంపికను రద్దు చేస్తూ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

Also Read: అందరు కాదు.. వీళ్లు మాత్రమే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలి: కేంద్రం

ఇదిలా ఉంటే.. ఆమె తండ్రి ప్రభుత్వ మాజీ అధికారి దిలీప్ ఖేద్కర్ పై కూడా పలు అవినీతి ఆరోపణల కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా ఖేద్కర్ తల్లి మనోరమ ఓ సర్పంచిని గన్ తో బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×