BigTV English
Advertisement

Chhattisgarh: దద్దరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోలు హతం..

Chhattisgarh: దద్దరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోలు హతం..

Maoists Encounter In Chhattisgarh: మరోసారి దండకారణ్యం రక్తసిక్తమైంది. తుపాకీ తూటాలతో ఛత్తీస్‌గఢ్ అడవులు దద్దరిల్లాయి. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.


ఛత్తీస్‌గఢ్‌లో గురువారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు భీకర పోరు జరిగింది. డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్స్, మూడు జిల్లాల ఎస్టీఎఫ్ సంయుక్త బలగాలు నక్సల్స్ వ్యతిరేక సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించాయి. దీంతో వారికి మావోయిస్టులు తారసపడగా ఇరువర్గాలు కాల్పులకు దిగడంతో ఏడుగురు మావోలు హతమైనట్లు అధికారులు పేర్కొన్నారు..

కొన్ని మీడియా కథనాల ప్రకారం, నక్సల్ ప్రభావిత నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా దళాలు కొత్త క్యాంపును ప్రారంభించాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపడంతో మావోలు కలత చెందారని.. అబుజ్మద్ ప్రాంతంలో అగ్రనేతలు గుమిగూడారని సమాచారం అందుకున్న బలగాలు సోదాలు నిర్వహించాయి.


Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×