BigTV English

Jayalalithaa’s Gold : జయలలిత ఆస్తుల కేసులో కీలక మలుపు.. కర్ణాటక ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు

Jayalalithaa’s Gold : జయలలిత ఆస్తుల కేసులో కీలక మలుపు.. కర్ణాటక ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు

Jayalalithaa’s Gold : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణకు చేసిన ఖర్చులకు తమిళనాడు ప్రభుత్వం.. కర్ణాటక సర్కారుకు రూ.5 కోట్లు పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.


ఇక జయలలిత ఆభరణాలను వేలం వేయాలన్న పిటిషనర్లు.. జయలలిత మేనకోడలు, మేనల్లుడు జె.దీప, జె.దీపక్ దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. స్వాధీనం చేసుకున్న ఈ విలువైన ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించింది. ఆభరణాలను వేలం వేయడానికి బదులుగా తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడం సబబేనని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అన్నారు. కేంద్ర ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులపై జయలలిత కుటుంబానికి హక్కు లేదని గతంలోనూ కోర్టు తేల్చిచెప్పింది.

.


.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×