E-Paper
Advertisement

Yamuna Drowned: యమునలో ముగ్గురి మునక.. ఒకరు గల్లంతు

Yamuna Drowned: యమునలో ముగ్గురి మునక.. ఒకరు గల్లంతు
Three teenagers drown in Yamuna in Delhi one missing

Three teenagers drown in Yamuna in Delhi one missing: టెన్త్ క్లాస్ విద్యార్థులు ముగ్గురు ఢిల్లీలోని బురారీ వద్ద యమునా నదిలో మునిగిపోయారు. మరొకరు గల్లంతయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 15-17 ఏళ్ల వయసున్న స్నేహితులు నలుగురు యమునలో స్నానం చేసేందుకు వెళ్లారు. తమ పిల్లలు ఎంతకూ తిరిగి రాకపోయేసరికి తల్లిదండ్రులు అన్ని దిక్కులా గాలించారు.

యమునా నది తీరంలో వారి దుస్తులు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారితో పాటు అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. రెస్క్యూబోట్‌తో ఓ బృందం నదిలో గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నాలుగో విద్యార్థి ఆచూకీ తెలియాల్సి ఉంది. గాలింపు కొనసాగుతోంది. గత జూలై 22న ఇదే ప్రాంతంలో నలుగురు యమునా నదిలో స్నానానికి వెళ్లి మునిగిపోయారు.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×