BigTV English

Uttar Pradesh: కొడుకు చనిపోవడంతో.. కోడలిని పెళ్లాడిన మామ

Uttar Pradesh: కొడుకు చనిపోవడంతో.. కోడలిని పెళ్లాడిన మామ

Uttar Pradesh: కొడుకు చనిపోవడంతో ఓ మామ 70 ఏళ్ల వయస్సులో కోడలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన యూపీలోని గోరఖ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛపియా ఉమ్రాన్ గ్రామానికి చెందిన కైలాశ్ యాదవ్(70) అనే వ్యక్తి భార్య 12 ఏళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందింది. అతని నలుగురు పిల్లలు కూడా పెళ్లి చేసుకొని వేరే కాపురాలు పెట్టారు. దీంతో కొద్దిరోజులుగా కైలాశ్ యాదవ్ ఒంటరిగా జీవిస్తున్నాడు.


ఇటీవల అతని మూడో కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో అతని భార్య పూజను కైలాశ్ యాద్ పెళ్లి చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో పూజ మెడలో మూడుముడులు వేశాడు. అనంతరం ఇద్దరూ పూల దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Tags

Related News

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Big Stories

×