BigTV English
Advertisement

Firing Again in Manipur : మణిపూర్‌లో మళ్లీ ఫైరింగ్.. హైవేలపై నిరసనకారులు వెనక్కి!

Firing Again in Manipur : మణిపూర్‌లో మళ్లీ ఫైరింగ్.. హైవేలపై నిరసనకారులు వెనక్కి!
Firing Again in Manipur


Firing Again in Manipur : మణిపూర్‌లో తాజాగా మరోసారి అల్లర్లు చెలరేగాయి. అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తుండగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన బిష్ణుపూర్‌ జిల్లాలో జరిగింది. అర్ధరాత్రి గ్రామానికి కాపలాగా ఉన్న విలేజ్‌ వాలంటీర్లపై ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.

మరోవైపు జాతీయ రహదారులను నిర్బంధించి ఆందోళనలను కొనసాగిస్తున్న కుకీ వర్గీయులు వెనక్కి తగ్గారు. హైవేలపై తమ నిరసనలను విరమించాలని నిర్ణయించుకున్నారు. దీంతో నేషనల్ హైవే 2, నేషనల్ హైవే 37పై యథావిధిగా రాకపోకలు జరగనున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విజ్ఞప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కుకీ వర్గాలు తెలిపాయి. మణిపూర్‌లో అల్లర్లు మొదలైనప్పటి నుంచి కుకీలు ఈ రెండు హైవేలను నిర్బంధించి నిరసన తెలుపుతున్నారు.


Related News

Delhi Blast Case: ఢిల్లీ బ్లాస్ట్ కేసు.. మాస్టర్ మైండ్ డాక్టర్ ఉమర్? ముగ్గురు అరెస్ట్, తీగలాగితే డొంక కదలింది

Bihar Elections: బిహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ ప్రారంభం..

Delhi blast Update: ఎర్రకోట పేలుడు ఘటన.. ఇదిగో సీసీటీవీ ఫుటేజ్‌, కారులో ఉన్నది ఒక్కడే

Cold Weather: దేశవ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత.. చీకటైతే చాలు.. చుక్కలు చూపిస్తున్న చలి

Delhi Red Fort blast Update: ఎర్రకోట పేలుడు ఘటన.. చిక్కిన కారు ఓనర్, పుల్వామా వాసి

Delhi Bomb Blast: దిల్లీ బాంబు పేలుడులో భయానక దృశ్యాలు.. రెండు ముక్కలై కారుపై పడిన మృతదేహం

Delhi Blasts: ఏ కోణాన్నీ కొట్టిపారేయడం లేదు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: అమిత్ షా

Bomb Blasts: గత 5 ఏళ్లలో దేశంలో జరిగిన బాంబు పేలుళ్లు ఇవే, ఎంత మంది చనిపోయారంటే?

Big Stories

×