E-Paper
Advertisement

Firing Again in Manipur : మణిపూర్‌లో మళ్లీ ఫైరింగ్.. హైవేలపై నిరసనకారులు వెనక్కి!

Firing Again in Manipur : మణిపూర్‌లో మళ్లీ ఫైరింగ్.. హైవేలపై నిరసనకారులు వెనక్కి!
Firing Again in Manipur

Firing Again in Manipur : మణిపూర్‌లో తాజాగా మరోసారి అల్లర్లు చెలరేగాయి. అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తుండగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన బిష్ణుపూర్‌ జిల్లాలో జరిగింది. అర్ధరాత్రి గ్రామానికి కాపలాగా ఉన్న విలేజ్‌ వాలంటీర్లపై ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.

మరోవైపు జాతీయ రహదారులను నిర్బంధించి ఆందోళనలను కొనసాగిస్తున్న కుకీ వర్గీయులు వెనక్కి తగ్గారు. హైవేలపై తమ నిరసనలను విరమించాలని నిర్ణయించుకున్నారు. దీంతో నేషనల్ హైవే 2, నేషనల్ హైవే 37పై యథావిధిగా రాకపోకలు జరగనున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విజ్ఞప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కుకీ వర్గాలు తెలిపాయి. మణిపూర్‌లో అల్లర్లు మొదలైనప్పటి నుంచి కుకీలు ఈ రెండు హైవేలను నిర్బంధించి నిరసన తెలుపుతున్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×